ప్రశాంత వాతావరణంలో ఎమ్మెల్సీ ఎన్నికలు 

On
ప్రశాంత వాతావరణంలో ఎమ్మెల్సీ ఎన్నికలు 

భద్రాద్రి కొత్తగూడెం (న్యూస్ ఇండియా నరేష్) ఫిబ్రవరి 27 :  భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలు  ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయి. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ మధ్యాహ్నం 12 గంటల వరకు 2022 ఓట్లకు గాను, 939 ఓట్లు పోల్ కాగా 46.44% శాతం నమోదు చేసుకుంది. తగినంత భద్రత ఏర్పాట్లతో ఎన్నికలు సమగ్రవంతంగా అధికారులు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు ఎలాంటి అవాంఛనీయత సంఘటనలు చోటు చేసుకోలేదు. ఈ ఎన్నికలు జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్, ఎస్పీ రోహిత్ రాజు ప్రత్యక్ష పర్యవేక్షణలో జరుగుతున్నాయి.

Views: 48
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News