ప్రశాంత వాతావరణంలో ఎమ్మెల్సీ ఎన్నికలు 

On
ప్రశాంత వాతావరణంలో ఎమ్మెల్సీ ఎన్నికలు 

భద్రాద్రి కొత్తగూడెం (న్యూస్ ఇండియా నరేష్) ఫిబ్రవరి 27 :  భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలు  ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయి. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ మధ్యాహ్నం 12 గంటల వరకు 2022 ఓట్లకు గాను, 939 ఓట్లు పోల్ కాగా 46.44% శాతం నమోదు చేసుకుంది. తగినంత భద్రత ఏర్పాట్లతో ఎన్నికలు సమగ్రవంతంగా అధికారులు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు ఎలాంటి అవాంఛనీయత సంఘటనలు చోటు చేసుకోలేదు. ఈ ఎన్నికలు జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్, ఎస్పీ రోహిత్ రాజు ప్రత్యక్ష పర్యవేక్షణలో జరుగుతున్నాయి.

Views: 49
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

సేవా కార్యక్రమంలో అభినవ్ హై స్కూల్ హెల్పింగ్ హాండ్స్ కార్యక్రమం ద్వారా బియ్యం,పప్పు సేకరణ  సేవా కార్యక్రమంలో అభినవ్ హై స్కూల్ హెల్పింగ్ హాండ్స్ కార్యక్రమం ద్వారా బియ్యం,పప్పు సేకరణ
ఖమ్మం నవంబర్ 12 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్) చదువులోనే కాదు సేవా కార్యక్రమంలో అభినవ్ హై స్కూల్ ముందడుగు వేస్తోంది. పిల్లలకు చదువుతోపాటు సేవ చేసే...
ఆరుట్ల బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయానికి 19 కిలోమీటర్ల భక్తులు పాదయాత్ర..
నిమోనియాను నివారిద్దాం..
తెలంగాణలో తెలుగుదేశంపార్టీ పూర్వ వైభవానికి వనమా వాసు కృషీ
ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం రాకేష్ దత్త పాదయాత్ర...
ఒంగోలు వైసిపి పార్లమెంటరీ ఇన్చార్జి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా 300 మంది పేదలకు దుప్పట్లు పంపిణీ
ఘనంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి జన్మదిన వేడుక