ట్వీటర్ వార్

On

పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి, టీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కవిత మధ్య ట్విట్టర్‌ వార్‌ నడిచింది. నవంబర్‌ 29న దీక్షా దివస్‌ ఉద్దేశించి ట్వీట్ చేశారు కవిత. ఐతే దీనిపై స్పందించిన కాంగ్రెస్‌ దీక్షా దివస్ కాదు..దగా దివస్‌ అంటూ తన ట్విట్టర్‌లో విమర్శించింది. దొంగ దీక్షతో కేసీఆర్ ఉద్వేగాలను రెచ్చగొట్టి..యువతను బలిదానాల వైపు నడిపించిన దుర్దినమంటూ కామెంట్ చేసింది. దొంగ దీక్ష నాటకమాడిన కేసీఆర్ కుర్చీ ఎక్కాడని..చిత్తశుద్ధితో ఉద్యమం చేసిన బిడ్డలకు గుర్తింపు కూడా లేదంటూ కాంగ్రెస్ […]

పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి, టీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కవిత మధ్య ట్విట్టర్‌ వార్‌ నడిచింది.

నవంబర్‌ 29న దీక్షా దివస్‌ ఉద్దేశించి ట్వీట్ చేశారు కవిత.

ఐతే దీనిపై స్పందించిన కాంగ్రెస్‌ దీక్షా దివస్ కాదు..దగా దివస్‌ అంటూ తన ట్విట్టర్‌లో విమర్శించింది.

దొంగ దీక్షతో కేసీఆర్ ఉద్వేగాలను రెచ్చగొట్టి..యువతను బలిదానాల వైపు నడిపించిన దుర్దినమంటూ కామెంట్ చేసింది.

Read More రోడ్డు ప్రమాదంలో అడిషనల్ ఎస్పీ మృతి..

దొంగ దీక్ష నాటకమాడిన కేసీఆర్ కుర్చీ ఎక్కాడని..చిత్తశుద్ధితో ఉద్యమం చేసిన బిడ్డలకు గుర్తింపు కూడా లేదంటూ కాంగ్రెస్ ఆరోపించింది.

Views: 0
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News