అమ్మోరు తోట కాలనీలో ఘనంగా గణనాథుడి పూజలు

ప్రత్యేక పూజలు నిర్వహించిన వార్డ్ మెంబర్ తెల్లగమళ్ళ అనిత రవీందర్

On
అమ్మోరు తోట కాలనీలో ఘనంగా గణనాథుడి పూజలు

వినాయక నవరాత్రులు పురస్కరించుకొని యాచారం మండలం నందివనపర్తి గ్రామంలోని అమ్మోరు తోట కాలనీలో బుదవారం గణనాథుడు పూజలో భాగంగా వార్డు సభ్యుడు తెల్లగమళ్ళ అనిత రవీందర్ కుటుంబ సభ్యులతో కలిసి గణేశుడి ప్రాణ ప్రతిష్ఠ, కలశ పూజలు నిర్వహించారు. అలాగే కాలనీలోని ఈ సంవత్సరం వినాయకుడి విగ్రహాన్ని బహుకరించారు. పూజ అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించి ఏకదంతుడి ఆశీర్వాదంతో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. వాసులు పెద్ద ఎత్తున పాల్గొని అన్నదాన కార్యక్రమాలను స్వీకరించారు.స్వామి వారికి భక్తి శ్రద్ధలతో భజన కార్యక్రమాలు చేసారు.ఆ విఘ్నేశ్వరుడు ప్రజల జీవితాల్లో అన్ని విఘ్నాల నుండి విముక్తి కలిగించాలని, ప్రజలంతా ఆయురారోగ్యాలతో, పాడి పంటలతో వర్ధిల్లాలని ప్రత్యేక కాలనీలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వార్డ్ మెంబర్ దయాకర్ ,IMG-20230920-WA0064 బండి ఆలేగ్జాండర్,గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీశైలం,సాహెద్,తేలగమళ్ళ పృద్వి, ప్రశాంత్ కాలనీ పెద్దలు పెద్ద ఎత్తున భక్తులు ఉన్నారు.

 

Views: 52
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

పేదలను అభివృద్ధి చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం పేదలను అభివృద్ధి చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం
రాష్ట్రంలో ఉన్న పేదలను అభివృద్ధి చేయడమే మా ప్రభుత్వం లక్ష్యం అని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని ఝాన్సీ రెడ్డి అన్నారు.శుక్రవారం మహబూబాబాద్ జిల్లా తొర్రురు పట్టణంలోని ఎమ్మెల్యే...
ప్రస్తుత డిజిటల్ యుగంలో నెలకొన్న వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి
ఘనంగా పుట్టినరోజు వేడుకలు
మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ జితేష్ వి పాటిల్
రాష్ట్ర స్థాయి ఫోటో ఎగ్జిబిషన్ కు సురక్ష సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్షునికి ఆహ్వానం..
డంపింగ్ యార్డ్ లేక ప్రధాన రహదారి ప్రక్కనే  పట్టణ వ్యర్ధాలు
పట్నంలో మానకోడూరు ఎమ్మెల్యేకు ఘనంగా సన్మానం ..