ఎర్రబెల్లి ఛారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా...*
On
*✨ ఎర్రబెల్లి ఛారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా...*
⦿ తేదీ *25-09-2023* సోమవారం రోజున తొర్రూరు పట్టణ కేంద్రంలోని *రామ ఉపేందర్ గార్డెన్స్* లో *ఎర్రబెల్లి ఛారిటబుల్ ట్రస్ట్* ఆధ్వర్యంలో *మెగా జాబ్ మేళా* నిర్వహించబడును....
👉 ఈ జాబ్ మేళాలో దాదాపు 80కి పైగా MNC కంపెనీలు పాల్గొననున్నాయి. కావున ఆసక్తి గల నిరుద్యోగ యువతీ యువకులు..
ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
పదో తరగతి, ఆపైన ఉత్తీర్ణత సాధించిన వారందరూ 'అర్హులే....
Read More యువత ప్రశ్నించడం అలవర్చుకోవాలి..
Views: 7
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
30 Mar 2026 18:05:32
కొత్తగూడెం జిల్లా, మేరా యువ భారత్ వారి సహకారంతో శ్రీ సాయి గణేష్ యూత్ క్లబ్ వారు దుమ్ముగూడెం మండల్ బి కొత్తగూడెం గ్రామం నందు ఘనంగా...

Comment List