ఎర్రబెల్లి ఛారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా...*

ఎర్రబెల్లి ఛారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా...*

*✨ ఎర్రబెల్లి ఛారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా...*IMG-20230924-WA0077

⦿ తేదీ *25-09-2023* సోమవారం రోజున తొర్రూరు పట్టణ కేంద్రంలోని *రామ ఉపేందర్ గార్డెన్స్* లో *ఎర్రబెల్లి ఛారిటబుల్ ట్రస్ట్* ఆధ్వర్యంలో *మెగా జాబ్ మేళా* నిర్వహించబడును....


👉 ఈ జాబ్ మేళాలో దాదాపు 80కి పైగా MNC కంపెనీలు పాల్గొననున్నాయి. కావున ఆసక్తి గల నిరుద్యోగ యువతీ యువకులు..
ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

పదో తరగతి, ఆపైన ఉత్తీర్ణత సాధించిన వారందరూ 'అర్హులే....

Read More శ్రీ ఇందు ఇంజినీరింగ్ కాలేజీ భవనం పైనుంచి పడి ఒడిశా కార్మికుడు మృతి..

Views: 6
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

గ్రానైట్ లారీలతో వరుస ప్రమాదాలు  గ్రానైట్ లారీలతో వరుస ప్రమాదాలు 
15 రోజులు వ్యవధిలోనే వద్ద మరో ప్రమాదం నాంచారి మడూరు గ్రామం జాతీయ రహదారిపై ప్రమాదం ఇంట్లోకి దూసుకెళ్లిన లారీ మహిళ కు గాయాలుపట్టించుకోని  సంబంధిత అధికారులు...
శ్రీ ఇందు ఇంజినీరింగ్ కాలేజీ భవనం పైనుంచి పడి ఒడిశా కార్మికుడు మృతి..
బల్దియా అంటేనే అవినీతి కంపు..!
కాంగ్రెస్ కార్యాలయానికి భూమి కేటాయింపు
వరిదాన్యం కేంద్రాలపై సమీక్ష సమావేశం
తొర్రూర్ బస్టాండ్ సెంటర్లు గ్రానైట్ లారీ బోల్తా
తొర్రూర్ బస్టాండ్ సెంటర్లో గ్రానైట్ లారీ బోల్తా