ఆర్బీఐ కీలక నిర్ణయం.. గడువు పెంపు

On

రూ.2 వేల నోట్ల మార్పిడిపై ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 7 వరకూ నోట్లు మార్చుకునేందుకు మరో అవకాశాన్ని కల్పించింది. సెప్టెంబర్ 30తో గడువు ముగియగా ఉపసంహరణపై సమీక్ష జరిపిన ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. 93 శాతం రూ.2 వేల నోట్లు బ్యాంకులకు తిరిగి వచ్చాయని, ఇంకా మార్చుకోని వారు బ్యాంక్స్, పోస్టాఫీసుల్లో మార్చుకోవాలని సూచించింది. కాగా, మే 16న ఆర్బీఐ రూ.2 వేల నోట్లను ఉపసంహరించుకున్నట్లు ప్రకటించింది.

Views: 5
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News

ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు. ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు.
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, మే 08, న్యూస్ ఇండియా : ఆర్యవైశ్యుల కుల దైవం సంగారెడ్డి పట్టణ శివారులోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయంలో బుధవారం...
ఉగ్రవాదం పై కఠిన చర్యలు తీసుకోవాలి.
‘రక్త సిందూరం’ ప్రతీకార చర్యలు భేష్.
సమాచారం ఇవ్వని అసమర్థ అధికారులు.!
శబ్ద కాలుష్యం భరించలేక పోతున్నాం!
చలివేంద్రం ఏర్పాటు
హత్నూర, గుమ్మడిదల పోలీసు స్టేషన్ల ఆకస్మిక తనిఖీ.