లారీ ఢీకొట్టడంతో మహిళ మృతి

On
లారీ ఢీకొట్టడంతో మహిళ మృతి

Screenshot_20231006_113222~2
అడ్డగుల్ల లక్ష్మి (ఫైల్ ఫోటో)

లారీ ఢీకొట్టడంతో మహిళ మృతి చెందిన ఘటన వలిగొండ మండలంలోని మాందాపురం గ్రామ శివారులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బీబీనగర్ మండలం రాఘవపురం గ్రామానికి చెందిన అడ్డగుల్ల కిరణ్ అతని భార్య అడ్డగుల్ల లక్ష్మి(36)తో కలిసి తన బైక్ పై వలిగొండలో ఇటీవల తన మామ మరణించడంతో ఐదవ రోజు దినకర్మకు వలిగొండకు వెళ్ళుచుండగా మాందాపురం గ్రామ శివారులోకి రాగానే లారీ వారి బైకును వెనుకనుండి ఢీకొట్టడంతో బండి మీద నుంచి లక్ష్మి కిందపడగా ఆమె తలపై నుంచి లారి వెళ్లడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఫిర్యాదుదారుడు ఇచ్చిన ఫిర్యాదు నమోదు చేసుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నామని వలిగొండ ఎస్సై పెండ్యాల ప్రభాకర్ తెలియజేశారు.

Views: 812
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

రఘునాథపాలెం మండలం గణేశ్వరం గ్రామ సర్పంచ్ బరిలో కాంగ్రెస్ అభ్యర్థి భూక్య నాగేశ్వరరావు రఘునాథపాలెం మండలం గణేశ్వరం గ్రామ సర్పంచ్ బరిలో కాంగ్రెస్ అభ్యర్థి భూక్య నాగేశ్వరరావు
ఖమ్మం, డిసెంబర్ 7 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్) రఘునాథపాలెం మండలం గణేశ్వరం గ్రామ సర్పంచ్ పదవికి ఈసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా భుక్య నాగేశ్వరరావు పోటీ...
చెరువు కొమ్ముతండా గ్రామ సర్పంచ్ బరిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భుక్య భాష
అతి చిన్న వయసులో సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన మాలోతు భార్గవి
ఉప సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గుగులోతు నాగేశ్వరరావు
తండ్రి బాటలో తనయుడు గుగులోతు మూర్తి
చదువుతో పాటు క్రీడల్లో కూడా ప్రతిభ చాటుతున్న ఆకుల చంద్ర దీప్షిక
సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన తేజవత్ బద్రి