నూతన ఎస్సైని కలసిన విలేఖర్లు...

On
నూతన ఎస్సైని కలసిన విలేఖర్లు...

మార్కాపురం న్యూస్ ఇండియా

ప్రకాశం జిల్లా మార్కాపురం నూతన ఎస్సైగా ఇటీవల భాధ్యతలు స్వీకరించిన పి.కోటేశ్వర రావు ను పలువురు విలేఖర్లు శనివారం స్థానిక పోలీస్ స్టేషన్లో మర్యాదపూర్వకంగా కలిశారు.ముందుగా శాలువా కప్పి బొకే అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమం లో విలేఖర్లు షఫీ,రాజు మరియు పెద్ద సామ్యూల్ పాల్గొన్నారు.

IMG-20231007-WA0257
ఎస్సైకి బొకె అందజేస్తున్న విలేఖర్లు
Views: 341

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

అతి చిన్న వయసులో సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన మాలోతు భార్గవి అతి చిన్న వయసులో సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన మాలోతు భార్గవి
ఖమ్మం డిసెంబర్ 6 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్) ఖమ్మం రఘునాధపాలెం మండలం మంగ్య తండా గ్రామపంచాయతీ సర్పంచ్ ఎలక్షన్ ఏకగ్రీవమైనది.కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాలోతు భార్గవి...
ఉప సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గుగులోతు నాగేశ్వరరావు
తండ్రి బాటలో తనయుడు గుగులోతు మూర్తి
చదువుతో పాటు క్రీడల్లో కూడా ప్రతిభ చాటుతున్న ఆకుల చంద్ర దీప్షిక
సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన తేజవత్ బద్రి
రాములు తండా గ్రామపంచాయతీలో సర్పంచ్ ఏకగ్రీవం.సర్పంచ్ గా బానోత్ వెంకట్రాం
ఏసీబీకి చిక్కిన పెద్ద వంగర తహశీల్దార్