యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ ఏర్పర్చిన ఆరాధ్య ఫౌండేషన్

ముఖ్యఅతిథిగా ఆరాధ్య ఫౌండేషన్ చైర్మన్ తాడోజ్ వాని శ్రీకాంత్ రాజ్

On
యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ  ఏర్పర్చిన ఆరాధ్య ఫౌండేషన్

న్యూస్ ఇండియా తెలుగు ,అక్టోబర్ 20 (నల్లగొండ జిల్లా స్టాపర్) మోత్కూర్ మండలం YJ ఫంక్షన్ హాల్లో జరిగిన ఆరాధ్య ఫౌండేషన్ యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ మరియు మోత్కూర్ మండల కమిటీ నియమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ ఉద్యమకారులు ఆరాధ్య ఫౌండేషన్ చైర్మన్ తాడోజు వాణి శ్రీకాంత్ రాజ్ .నూతన కమిటీని నియమించడం జరిగింది,వారు మాట్లాడుతూ ...ఆరాధ్య ఫౌండేషన్ సభ్యులు సైనికుల పని చేయాలని,పేద కుటుంబాలు అభివృధి లక్ష్యంగా పని చేయాలని,ఆరాధ్య ఫౌండేషన్ కి పార్టీలకి ఎలాంటి సంబంధం లేదు.అని ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీకి మద్దతు ఇవ్వమని వారు ఈ సందర్భంగా తెలియచేశారు,ఈ కార్యక్రమంలో ఆరాధ్య ఫౌండేషన్ ముఖ్య సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Views: 82

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

పేద ప్రజలకు అరుదైన వైద్యం శ్రీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పేద ప్రజలకు అరుదైన వైద్యం శ్రీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్
ఖమ్మం మే 1 ఖమ్మం న్యూస్ ప్రతినిధి: ప్రస్తుతం ఉన్న కాలంలో వైద్యం అంటే ప్రజలు అడలెత్తిపోతున్నారు.వైద్యం పేరుతో కార్పోరేట్ వ్యవస్థ పేద ప్రజలను పట్టిపీడిస్తున్నాయి.ఖమ్మం నగరంలో...
కేసరిగుట్టలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం ఘనంగా
పది ఫలితాలలో త్రివేణి ప్రభంజనం
కలెక్టరేట్లో ఘనంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతోత్సవాలు 
జిల్లా వ్యాప్తంగా పోలీసుల నాకాబందీ
ఆర్టీసీలో సమ్మె సైరన్ 
ఆర్టీసీలో సమ్మె సైరన్