ఇబ్రహీంపట్నం బిఆర్ఎస్ పార్టీకి షాక్...

On
ఇబ్రహీంపట్నం బిఆర్ఎస్ పార్టీకి షాక్...

పెద్ద అంబర్పేట్ మున్సిపాలిటీ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కౌన్సిలర్ సిద్ధాంకి కృష్ణ రెడ్డి తన అనుచరులతో కాంగ్రెస్ పార్టీలో చేరినారు.

ఇబ్రహీంపట్నం బీఆర్ఎస్ పార్టీకి షాక్..

అబ్దుల్లాపూర్మెట్, అక్టోబర్ 29 (న్యూస్ ఇండియా తెలుగు): అబ్దుల్లాపూర్మెట్ మండలం పెద్ద అంబర్పేట్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, కౌన్సిలర్ సిద్ధాంకి కృష్ణ రెడ్డి ని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే, సిడబ్ల్యూసి మెంబర్ వంశీ చందర్ రెడ్డి ఆయనకు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. సిద్ధంకి కృష్ణారెడ్డి తో పాటు తన అనుచరులు కాంగ్రెస్ పార్టీలో చేరినారు. ఈ సందర్భంగా సిద్ధాంకి కృష్ణ రెడ్డి మాట్లాడుతూ.. మల్ రెడ్డి రంగారెడ్డికి పెద్ద అంబర్పేట్ లో 3000 మెజార్టీ తీసుకొస్తామన్నారు.  ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్రెడ్డి రంగారెడ్డి, ఎంపీపీ బుర్ర రేఖా మహేందర్ గౌడ్, పెద్ద అంబర్పేట్ మున్సిపాలిటీ అధ్యక్షులు కొత్తపల్లి జైపాల్ రెడ్డి, ఇబ్రహీంపట్నం జెడ్పిటిసి మహిపాల్ రెడ్డి, చిలుక మధుసూదన్ రెడ్డి, దండెం రాజశేఖర్ రెడ్డి, అయ్యప్ప రెడ్డి, స్థానిక కౌన్సిలర్లు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

IMG20231029102436
కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్న మాజీ ఎమ్మెల్యే వంశీ చందర్ రెడ్డి
Views: 149

About The Author

Post Comment

Comment List

Latest News

రూ.1,072 కోట్ల విలువైన కొత్త పరిశ్రమలకు శంకుస్థాపన చేసిన సీఎం జగన్ రూ.1,072 కోట్ల విలువైన కొత్త పరిశ్రమలకు శంకుస్థాపన చేసిన సీఎం జగన్
ముఖ్య‌మంత్రి క్యాంపు కార్యాల‌యంలో రూ. 1,072 కోట్ల విలువైన కొత్త పరిశ్రమలకు సీఎం జగన్ బుధవారం వ‌ర్చువ‌ల్‌గా శంకుస్థాపన చేశారు. వీటిద్వారా 21,079 మందికి ఉపాధి లభిస్తుంది....
ఆడుదాం ఆంధ్ర- ఈ ఆట మనందరిది- ఒలింపిక్ పతకాల విజేత పీవీ సింధు
అండగా ఉంటా.... సమస్యలు తీరుస్తా....
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం దక్కించుకునే అవకాశాలు చాలా ఎక్కువ శాతం ఉంది
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ దాటితే
ఎంపీ వద్దిరాజు నాగుల్ మీరా దర్గా సందర్శన
ఘనంగా బిఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ