నూతనంగా సభ్యత్వం

On
నూతనంగా సభ్యత్వం

సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, జులై  30, న్యూస్ ఇండియా : నూతనంగా సభ్యత్వం తీసుకున్న సభ్యులకు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ మీడియా కౌన్సెలింగ్ యూనియన్ ఐడి కార్డులు పంపిణీ చేసారు. నూతన సభ్యులకు తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ షేక్ మహబూబ్ చేతుల మీదగా ఐడి కార్డులు పంపిణీ కార్యక్రమం జరిగింది. సంగారెడ్డి జిల్లా సూపర్ టీవీ రిపోర్టర్ శిరీష, మేడ్చల్ జిల్లా చార్మినార్ ఎక్స ప్రెస్రిపోర్టర్ సంధ్య, మేడ్చల్ జిల్లా ఈవినింగ్ న్యూస్ రిపోర్టర్ కాజీ వీళ్ళకి ఐడి కార్డులు పంపిణీ చేయడం జరిగింది.

Views: 170
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

రఘునాధపాలెం మండలం కె.వి బంజర గ్రామ సర్పంచ్ బరిలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి భూక్య సరిత రఘునాధపాలెం మండలం కె.వి బంజర గ్రామ సర్పంచ్ బరిలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి భూక్య సరిత
ఖమ్మం డిసెంబర్ 8 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్) ఖమ్మం రఘునాథపాలెం మండలం కేవీ బంజర గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి భూక్యా...
రఘునాథపాలెం మండలం గణేశ్వరం గ్రామ సర్పంచ్ బరిలో కాంగ్రెస్ అభ్యర్థి భూక్య నాగేశ్వరరావు
చెరువు కొమ్ముతండా గ్రామ సర్పంచ్ బరిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భుక్య భాష
అతి చిన్న వయసులో సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన మాలోతు భార్గవి
ఉప సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గుగులోతు నాగేశ్వరరావు
తండ్రి బాటలో తనయుడు గుగులోతు మూర్తి
చదువుతో పాటు క్రీడల్లో కూడా ప్రతిభ చాటుతున్న ఆకుల చంద్ర దీప్షిక