పాలకుర్తి కవులకు విశిష్ట సేవా పురస్కారం

నా జీవన ప్రస్థానం. బావ విపంచిక. పుస్తకాల ఆవిష్కరణ

By Venkat
On
పాలకుర్తి కవులకు  విశిష్ట సేవా పురస్కారం

శ్రీ పోతన సాహిత్య కళావేదిక అధ్యక్షులు మాన్యపు భుజేందర్

పాలకుర్తి:IMG-20231030-WA0211

ఆదివారం రోజున జనగామ పట్టణంలోని ఓ వేడుకల మందిరంలో కొలిపాక బాలయ్య సార్ రచించిన నా జీవన ప్రస్థానం. బావ విపంచిక. పుస్తకాల ఆవిష్కరణ మరియు బాలయ్య సార్ 85వ జన్మదిన వేడుకలు సందర్భంగానిర్వహించిన కార్యక్రమంలో పాలకుర్తి కి చెందిన శ్రీ సోమనాథ కళాపీఠం అధ్యక్షులు డాక్టర్ రాపోలు సత్యనారాయణ ని. శ్రీ పోతన సాహిత్య కళావేదిక అధ్యక్షులు మాన్యపు భుజేందర్ ని. ప్రముఖ తెలంగాణ కవి డాక్టర్ నందిని సిద్ధారెడ్డి విశిష్ట సేవా పురస్కారాలను అందించి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో శ్రీ కొరిపాక బాలయ్య సార్ డాక్టర్ లింగంపల్లి రామచంద్ర గారు పోరెడ్డి రంగయ్య డాక్టర్ పెద్ది వెంకటయ్య జి కృష్ణ జనగామ ప్రాంతానికి చెందిన కవులు కళాకారులు తదితరులు పాల్గొన్నారు.

Views: 257
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ఇస్నాపూర్ లో చిరు వ్యాపారులను 'ఛిద్రం' చేస్తున్న తై -బజార్.!!! ఇస్నాపూర్ లో చిరు వ్యాపారులను 'ఛిద్రం' చేస్తున్న తై -బజార్.!!!
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, మే 09, న్యూస్ ఇండియా : ఇస్నాపూర్ మునిసిపాలిటీ లోని ఇస్నాపూర్, చిట్కుల్, పాశమైలారం గ్రామాలలో లో చిరు వ్యాపారుల దగ్గర...
అక్రమ గంజాయి రవాణా పై సంగారెడ్డి జిల్లా పోలీసుల ఉక్కు పాదం.
మిల్లుల వద్ద ధాన్యం దిగుమతిలో జాప్యానికి తావులేకుండా చర్యలు.
భూ భారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన భూ సమస్యలను త్వరిత గతిన పరిష్కరించాలి. -జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు
సంగారెడ్డి పోతిరెడ్డి పల్లి లో ‘రూ.10 లక్షల గంజాయి పట్టివేత’.
ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు.
ఉగ్రవాదం పై కఠిన చర్యలు తీసుకోవాలి.