నకిరేకల్ పట్టణంలోని బి ఆర్ ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన కార్యకర్తలు

కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం

On
నకిరేకల్ పట్టణంలోని బి ఆర్ ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన కార్యకర్తలు

 న్యూస్ ఇండియా తెలుగు, అక్టోబర్ 30 (నల్గొండ జిల్లా ప్రతినిధి) :నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలోని 07వ వార్డుకి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు  నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే  వేముల వీరేశం గారిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి రానున్న ఎన్నికల్లో తమకు సంపూర్ణమైన మద్దతుగా ఉంటామని తెలిపారు. 

కట్టంగూరు మండలం పరిధిలోని గార్లబాయిగూడెం వార్డు మెంబర్ పర్వతం రాకేష్, శిరిశాల జనార్ధన్, శిరిశాల నరేష్ ,శిరిశాల సతీష్, గార్ష కృష్ణ, పర్వతం రాములు, పర్వతం ఎల్లయ్య, శిరిశాల భాస్కర్ ,పర్వతం వెంకన్న బత్తుల కృష్ణ, శిరిశాల రమేష్, శిరీశాల పరమేష్,పర్వతం వెంకన్న, చిన్న కాశయ్య చింతా బాలకృష్ణ సిరిశాల భాస్కరయ్యా గారికి కాంగ్రెస్ కాండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన నకిరేకల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే  వేముల వీరేశం. 

Views: 99

About The Author

Post Comment

Comment List

Latest News

అతి చిన్న వయసులో సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన మాలోతు భార్గవి అతి చిన్న వయసులో సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన మాలోతు భార్గవి
ఖమ్మం డిసెంబర్ 6 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్) ఖమ్మం రఘునాధపాలెం మండలం మంగ్య తండా గ్రామపంచాయతీ సర్పంచ్ ఎలక్షన్ ఏకగ్రీవమైనది.కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాలోతు భార్గవి...
ఉప సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గుగులోతు నాగేశ్వరరావు
తండ్రి బాటలో తనయుడు గుగులోతు మూర్తి
చదువుతో పాటు క్రీడల్లో కూడా ప్రతిభ చాటుతున్న ఆకుల చంద్ర దీప్షిక
సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన తేజవత్ బద్రి
రాములు తండా గ్రామపంచాయతీలో సర్పంచ్ ఏకగ్రీవం.సర్పంచ్ గా బానోత్ వెంకట్రాం
ఏసీబీకి చిక్కిన పెద్ద వంగర తహశీల్దార్