భర్తను చంపిన భార్య

అక్రమ సంబంధం ఏ కారణం

On
భర్తను చంపిన భార్య

కేసును చేదించిన గూడూరు పోలీసులు:సీఐ, ఎస్సై,

గత వారం రోజుల క్రితం కరెంట్ షాక్ తో దుబ్బగూడెం గ్రామస్తి అజ్మీర రవి కరెంట్ షాక్ తో మృతి చెందిన సంఘటన అందరికీ తెలిసిందే ఆయన భార్య నా భర్త మృతి పై అనుమానం ఉందని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసిన రవి భార్యే భర్తను కరెంట్ షాక్ పెట్టి చంపించిందని గూడూరు పోలీసులు  సిఐ ఫనిధర్, ఎస్సై రాణా ప్రతాప్ కేసును చేదించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం 7 సంవత్సరాల క్రితం తన వరుసకు మరిది అయినటువంటి అజ్మీర శివ వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకొని భర్త అడ్డుగా ఉన్నాడని పథకం ప్రకారం తో అజ్మీర రవి బావి దగ్గర ప్రియుడు శివ కరెంట్ షాక్ పెట్టి చుట్టూ తీగలు అల్లి రవి భార్య అనుకున్న ప్రకారం బావి దగ్గరికి వెళ్లి పొలానికి నీళ్లు పెట్టమని పంపడంతో రవి నీళ్లు పెట్టడానికి వెళ్లిన తరుణంలో కరెంట్ షాక్ కొట్టి అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడని కేసును చేదించి ఇద్దరిపై కేసు నమోదు చేసి అరెస్టు, కోర్టుకు అప్పచెప్పమని  పోలీసులు తెలిపారు. ఎస్సై వంశీధర్, కానిస్టేబుల్ ఐలయ్య, సిబ్బంది పాల్గొన్నారు.

IMG-20231031-WA0642
కేసును చేదించిన గూడూరు పోలీసులు
Views: 89

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

పేద ప్రజలకు అరుదైన వైద్యం శ్రీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పేద ప్రజలకు అరుదైన వైద్యం శ్రీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్
ఖమ్మం మే 1 ఖమ్మం న్యూస్ ప్రతినిధి: ప్రస్తుతం ఉన్న కాలంలో వైద్యం అంటే ప్రజలు అడలెత్తిపోతున్నారు.వైద్యం పేరుతో కార్పోరేట్ వ్యవస్థ పేద ప్రజలను పట్టిపీడిస్తున్నాయి.ఖమ్మం నగరంలో...
కేసరిగుట్టలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం ఘనంగా
పది ఫలితాలలో త్రివేణి ప్రభంజనం
కలెక్టరేట్లో ఘనంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతోత్సవాలు 
జిల్లా వ్యాప్తంగా పోలీసుల నాకాబందీ
ఆర్టీసీలో సమ్మె సైరన్ 
ఆర్టీసీలో సమ్మె సైరన్