భర్తను చంపిన భార్య

అక్రమ సంబంధం ఏ కారణం

On
భర్తను చంపిన భార్య

కేసును చేదించిన గూడూరు పోలీసులు:సీఐ, ఎస్సై,

గత వారం రోజుల క్రితం కరెంట్ షాక్ తో దుబ్బగూడెం గ్రామస్తి అజ్మీర రవి కరెంట్ షాక్ తో మృతి చెందిన సంఘటన అందరికీ తెలిసిందే ఆయన భార్య నా భర్త మృతి పై అనుమానం ఉందని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసిన రవి భార్యే భర్తను కరెంట్ షాక్ పెట్టి చంపించిందని గూడూరు పోలీసులు  సిఐ ఫనిధర్, ఎస్సై రాణా ప్రతాప్ కేసును చేదించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం 7 సంవత్సరాల క్రితం తన వరుసకు మరిది అయినటువంటి అజ్మీర శివ వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకొని భర్త అడ్డుగా ఉన్నాడని పథకం ప్రకారం తో అజ్మీర రవి బావి దగ్గర ప్రియుడు శివ కరెంట్ షాక్ పెట్టి చుట్టూ తీగలు అల్లి రవి భార్య అనుకున్న ప్రకారం బావి దగ్గరికి వెళ్లి పొలానికి నీళ్లు పెట్టమని పంపడంతో రవి నీళ్లు పెట్టడానికి వెళ్లిన తరుణంలో కరెంట్ షాక్ కొట్టి అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడని కేసును చేదించి ఇద్దరిపై కేసు నమోదు చేసి అరెస్టు, కోర్టుకు అప్పచెప్పమని  పోలీసులు తెలిపారు. ఎస్సై వంశీధర్, కానిస్టేబుల్ ఐలయ్య, సిబ్బంది పాల్గొన్నారు.

IMG-20231031-WA0642
కేసును చేదించిన గూడూరు పోలీసులు
Views: 88

About The Author

Post Comment

Comment List

Latest News

కల్లోజిని పరామర్శించిన ఎంపీ వద్దిరాజు కల్లోజిని పరామర్శించిన ఎంపీ వద్దిరాజు
కొత్తగూడెం(న్యూస్ఇండియానరేష్) అక్టోబర్ 21:టియుడబ్ల్యూజే టి జె ఫ్ జిల్లా అధ్యక్షులు,ఆంధ్ర జ్యోతి సీనియర్ రిపోర్టర్ కల్లోజి శ్రీనివాస్ మాతృ మూర్తి కొద్దిరోజులు క్రితం చనిపోయారు. విషయం తెలుసుకున్న...
PRTU TS సంఘంలోకి ఆహ్వానించి సభ్యత్వనమోదు కార్యక్రమం
పోలీస్ అమరవీరులకు నివాళులు అర్పించి శ్రద్ధాంజలి ఘటించిన, జిల్లా కలెక్టర్, జిల్లా యస్ పి
భద్రాద్రి కొత్తగూడెంలో ఘనంగా పోలీస్ అమరవీరుల సంస్కరణ దినం
. పేదల ఇళ్ల జోలికి వెళ్ళకు. నా ఇల్లు కూలగొట్టుకో..
దుమ్ము, ధూళి నుంచి కాపాడండి..
పాలకుర్తి ఎంపీడీవో కార్యాలయం లో పాలకుర్తి గ్రామ మంచినీటి సహాయక ధ్రువీకరణ సర్టిఫికెట్ల అందజేత*