బచ్చుపల్లి గంగాధర్ రావుతో భేటీ అయిన చందుపట్ల గ్రామస్తులు

వేముల వీరేశం భారీ మెజార్టీతో గెలవాలని సూచించిన బచ్చుపల్లి గంగాధర్ రావు

On
బచ్చుపల్లి  గంగాధర్ రావుతో భేటీ అయిన చందుపట్ల గ్రామస్తులు

న్యూస్ ఇండియా తెలుగు, నవంబర్ 5( నల్లగొండ జిల్లా ప్రతినిధి): బచ్చుపల్లి గంగాధర్ రావు గారితో బేటిఅయిన చందుపట్లకు గ్రామానికి చెందిన వడ్డేరకాలని వాసులు.రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వేముల వీరేశం కి తమపూర్తి మద్దతు వుంటుందని,విరేశం అన్నను భారీమేజారిటీతో గెలిపించు కుంటామని వడ్డెర కాలని వాసులు బి జి ఆర్ తెలియజేశారు.అనంతరం (బి జి ఆర్ ) బచ్చుపల్లి  గంగాధర్ రావు  మాట్లాడుతు. ఎవ్వరు ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా విరేశంఅన్న గెలుపుకు కలిసికట్టుగా పనిచేయాలని వీరేశం అన్నని భారీ మెజార్టీతో గెలిపించాలని రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని సూచించారు.

 

Views: 38

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

తొర్రూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ స్థాయి సెమినార్‌: 'వికసిత్ భారత్ @ 2047' దిశగా అడుగులు తొర్రూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ స్థాయి సెమినార్‌: 'వికసిత్ భారత్ @ 2047' దిశగా అడుగులు
మహబూబాబాద్ జిల్లా:తొర్రూరు సెంటర్:మహబూబాబాద్ జిల్లా తొర్రూరులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈనెల 13న (శుక్రవారం) భారీ జాతీయ సెమినార్ నిర్వహించనున్నారు. PM-USHA (RUSA) సౌజన్యంతో "AI (ఆర్టిఫిషియల్...
రెడ్ హ్యాండెడ్‌గా ఇద్దరు ఎస్ఐలు చిక్కారు..
సెకండ్ ఛాన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్యాడ్స్ పంపిణీ 
హత్యాయత్నం కేసులో ఐదుగురి అరెస్ట్ 
ఘనంగా బొమ్మరాజు జయ యాదయ్య కుమారుని వివాహ మహోత్సవం..
అస్మాతపూర్‌లో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించిన సర్పంచ్..
వరంగల్ ప్రభుత్వ MGM హాస్పిటల్ లో దారుణం .సమస్యలకు నిలయంగా దవాఖాన