బచ్చుపల్లి గంగాధర్ రావుతో భేటీ అయిన చందుపట్ల గ్రామస్తులు
వేముల వీరేశం భారీ మెజార్టీతో గెలవాలని సూచించిన బచ్చుపల్లి గంగాధర్ రావు
On
న్యూస్ ఇండియా తెలుగు, నవంబర్ 5( నల్లగొండ జిల్లా ప్రతినిధి): బచ్చుపల్లి గంగాధర్ రావు గారితో బేటిఅయిన చందుపట్లకు గ్రామానికి చెందిన వడ్డేరకాలని వాసులు.రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వేముల వీరేశం కి తమపూర్తి మద్దతు వుంటుందని,విరేశం అన్నను భారీమేజారిటీతో గెలిపించు కుంటామని వడ్డెర కాలని వాసులు బి జి ఆర్ తెలియజేశారు.అనంతరం (బి జి ఆర్ ) బచ్చుపల్లి గంగాధర్ రావు మాట్లాడుతు. ఎవ్వరు ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా విరేశంఅన్న గెలుపుకు కలిసికట్టుగా పనిచేయాలని వీరేశం అన్నని భారీ మెజార్టీతో గెలిపించాలని రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని సూచించారు.
Views: 37
About The Author
Related Posts
Post Comment
Latest News
08 May 2025 17:08:48
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, మే 08, న్యూస్ ఇండియా : ఆర్యవైశ్యుల కుల దైవం సంగారెడ్డి పట్టణ శివారులోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయంలో బుధవారం...
Comment List