హేమచంద్రపురంలో జలగం ఎన్నికల ప్రచారం

ప్రచారంలో పాల్గొన్న కార్యకర్తలు, గ్రామస్తులు

On

సింహం గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు.

భద్రాద్రి కొత్తగూడెం (న్యూస్ ఇండియా బ్యూరో కోలకాని నరేష్ )నవంబర్ 15 : లక్ష్మీదేవి పల్లి మండలం హేమచంద్రపురంలో  ఆల్  ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ కొత్తగూడెం  ఎమ్మెల్యే అభ్యర్థి గా పోటీ చేస్తున్న జలగం వెంకట్రావు బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గతంలో చేసిన అభివృద్ధిని గుర్తు చేశారు. ప్రస్తుతం ఉన్న సమస్యలను  అడిగి తెలుసుకున్నారు. సింహం గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు,గ్రామస్తులు పాల్గొన్నారు.

Views: 101
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

పేద ప్రజలకు అరుదైన వైద్యం శ్రీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పేద ప్రజలకు అరుదైన వైద్యం శ్రీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్
ఖమ్మం మే 1 ఖమ్మం న్యూస్ ప్రతినిధి: ప్రస్తుతం ఉన్న కాలంలో వైద్యం అంటే ప్రజలు అడలెత్తిపోతున్నారు.వైద్యం పేరుతో కార్పోరేట్ వ్యవస్థ పేద ప్రజలను పట్టిపీడిస్తున్నాయి.ఖమ్మం నగరంలో...
కేసరిగుట్టలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం ఘనంగా
పది ఫలితాలలో త్రివేణి ప్రభంజనం
కలెక్టరేట్లో ఘనంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతోత్సవాలు 
జిల్లా వ్యాప్తంగా పోలీసుల నాకాబందీ
ఆర్టీసీలో సమ్మె సైరన్ 
ఆర్టీసీలో సమ్మె సైరన్