అల్లర్ల వెనుక కుట్ర

On

సికింద్రాబాద్ విధ్వంసం కేసులో రైల్వే పోలీసులు వేట కొనసాగిస్తున్నారు. అల్లర్లకు పన్నాగం పన్నిన కుట్రదారులు, సూత్రదారుల్లో ఒక్కొక్కరిని అదుపులోకి తీసుకుంటున్నారు. అల్లర్లకు ఆవుల సుబ్బరావే స్కెచ్‌ వేసినట్లు పోలీసులు నిగ్గు తేల్చారు. విధ్వంస రచన వెనుక ఉన్న మాస్టర్ మైండ్, పక్కా ఆధారాలను బయటపెట్టారు. సుబ్బారావుతో పాటు మరో 10 మందిని అరెస్టు చేశారు రైల్వే పోలీసులు. సుబ్బారావు, నిందితులకు గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు పూర్తి చేసి రిమాండ్‌కు తరలించారు.

సికింద్రాబాద్ విధ్వంసం కేసులో రైల్వే పోలీసులు వేట కొనసాగిస్తున్నారు. అల్లర్లకు పన్నాగం పన్నిన కుట్రదారులు, సూత్రదారుల్లో ఒక్కొక్కరిని అదుపులోకి తీసుకుంటున్నారు. అల్లర్లకు ఆవుల సుబ్బరావే స్కెచ్‌ వేసినట్లు పోలీసులు నిగ్గు తేల్చారు. విధ్వంస రచన వెనుక ఉన్న మాస్టర్ మైండ్, పక్కా ఆధారాలను బయటపెట్టారు. సుబ్బారావుతో పాటు మరో 10 మందిని అరెస్టు చేశారు రైల్వే పోలీసులు. సుబ్బారావు, నిందితులకు గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు పూర్తి చేసి రిమాండ్‌కు తరలించారు.

Views: 0
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

అతి చిన్న వయసులో సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన మాలోతు భార్గవి అతి చిన్న వయసులో సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన మాలోతు భార్గవి
ఖమ్మం డిసెంబర్ 6 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్) ఖమ్మం రఘునాధపాలెం మండలం మంగ్య తండా గ్రామపంచాయతీ సర్పంచ్ ఎలక్షన్ ఏకగ్రీవమైనది.కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాలోతు భార్గవి...
ఉప సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గుగులోతు నాగేశ్వరరావు
తండ్రి బాటలో తనయుడు గుగులోతు మూర్తి
చదువుతో పాటు క్రీడల్లో కూడా ప్రతిభ చాటుతున్న ఆకుల చంద్ర దీప్షిక
సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన తేజవత్ బద్రి
రాములు తండా గ్రామపంచాయతీలో సర్పంచ్ ఏకగ్రీవం.సర్పంచ్ గా బానోత్ వెంకట్రాం
ఏసీబీకి చిక్కిన పెద్ద వంగర తహశీల్దార్