అల్లర్ల వెనుక కుట్ర

On

సికింద్రాబాద్ విధ్వంసం కేసులో రైల్వే పోలీసులు వేట కొనసాగిస్తున్నారు. అల్లర్లకు పన్నాగం పన్నిన కుట్రదారులు, సూత్రదారుల్లో ఒక్కొక్కరిని అదుపులోకి తీసుకుంటున్నారు. అల్లర్లకు ఆవుల సుబ్బరావే స్కెచ్‌ వేసినట్లు పోలీసులు నిగ్గు తేల్చారు. విధ్వంస రచన వెనుక ఉన్న మాస్టర్ మైండ్, పక్కా ఆధారాలను బయటపెట్టారు. సుబ్బారావుతో పాటు మరో 10 మందిని అరెస్టు చేశారు రైల్వే పోలీసులు. సుబ్బారావు, నిందితులకు గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు పూర్తి చేసి రిమాండ్‌కు తరలించారు.

సికింద్రాబాద్ విధ్వంసం కేసులో రైల్వే పోలీసులు వేట కొనసాగిస్తున్నారు. అల్లర్లకు పన్నాగం పన్నిన కుట్రదారులు, సూత్రదారుల్లో ఒక్కొక్కరిని అదుపులోకి తీసుకుంటున్నారు. అల్లర్లకు ఆవుల సుబ్బరావే స్కెచ్‌ వేసినట్లు పోలీసులు నిగ్గు తేల్చారు. విధ్వంస రచన వెనుక ఉన్న మాస్టర్ మైండ్, పక్కా ఆధారాలను బయటపెట్టారు. సుబ్బారావుతో పాటు మరో 10 మందిని అరెస్టు చేశారు రైల్వే పోలీసులు. సుబ్బారావు, నిందితులకు గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు పూర్తి చేసి రిమాండ్‌కు తరలించారు.

Views: 0
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

సమాజ హిత "విజయ"గర్వం... సమాజ హిత "విజయ"గర్వం...
సమాజ హిత "విజయ"గర్వం  సమాజ హితం కోరే సైనికుడు నా కొడుకు:మాచన విజయ  సమాజ హితం కోరే సైనికుడు  నా కొడుకు:మాచన విజయ.. మే రెండవ ఆదివారం(ప్రపంచ...
జిల్లాలో బాలికల, విద్యార్థినిల, మహిళల కు ‘సంగారెడ్డి జిల్లా పోలీసు షీ-టీమ్స్ రక్షణ’.
నిందితులకు న్యాయస్థానం ముందు శిక్ష పడినప్పుడే, ప్రజలలో పోలీసులపై నమ్మకం పెరుగుతుంది.
ఇస్నాపూర్ లో చిరు వ్యాపారులను 'ఛిద్రం' చేస్తున్న తై -బజార్.!!!
అక్రమ గంజాయి రవాణా పై సంగారెడ్డి జిల్లా పోలీసుల ఉక్కు పాదం.
మిల్లుల వద్ద ధాన్యం దిగుమతిలో జాప్యానికి తావులేకుండా చర్యలు.
భూ భారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన భూ సమస్యలను త్వరిత గతిన పరిష్కరించాలి. -జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు