చిలిపచేడ్ మండలం లో ఘనంగా కాంగ్రెస్ శ్రేణుల ప్రచారం

న్యూస్ ఇండియా

By Ramesh
On
చిలిపచేడ్ మండలం లో ఘనంగా కాంగ్రెస్ శ్రేణుల ప్రచారం

మెదక్ జిల్లా చిలిపచేడ్ మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నార్యన్ రెడ్డి ఆధ్వర్యంలో ఇంటి ఇంటి భారీ ఎత్తున ప్రచారం చేశారు ,ఇందులో భాగంగా రామదాసుగూడ ,బట్టు తండా ,గంగియేడుల గుడం మరియు సోమకపేట గ్రామంలో ప్రచారం చేశారు. మండల అధ్యక్షులు నార్యన్ రెడ్డి మాట్లాడుతు BRS తొమ్మిదేళ్ల పాలనలో ప్రజలు ఇప్పటికే చాలా మోసపోయారు అని ఇప్పటికైనా ప్రజలు నిజమైన నాయకుడికి ఓటు వేసి గెలిపించుకోవాలి అని చెప్పారు. ఇందులో భాగంగా పార్టీ మండల అధ్య క్షుడు నార్యన్ రెడ్డితో పాటు వైటల్ రెడ్డి , శ్రీనివాస్ రెడ్డి, పండరి రమేష్ , శేఖర్ పంతుల్, సుధీర్ రెడ్డి ,రమేష్ నాయక్, మల్లేశం , సుధాకర్ , శంకర్ మరియు వివిధ గ్రామల కాంగ్రెస్ కార్య కర్తలు పాల్గొన్నారు.

Views: 14
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

అస్మాతపూర్‌లో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించిన సర్పంచ్.. అస్మాతపూర్‌లో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించిన సర్పంచ్..
అస్మాతపూర్‌లో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభం.. రంగారెడ్డి జిల్లా, మంచాల, మార్చి 07, న్యూస్ ఇండియా ప్రతినిధి: ఇందిరమ్మ ఇల్లును ప్రారంభిస్తున్న సర్పంచ్ మంథని శివ యాదవ్.. ఇబ్రహీంపట్నం...
వరంగల్ ప్రభుత్వ MGM హాస్పిటల్ లో దారుణం .సమస్యలకు నిలయంగా దవాఖాన
ప్రకాష్ నగర్ లో సందడి సందడిగా హోలీ రంగోలి
రేపటి భవిష్యత్తు వినూత్నంగా ఆలోచించే విద్యార్థులదే
జిల్లా పోలీసు హెడ్ క్వార్టర్స్ లో ఘనంగా హోలీ 
పార్లమెంట్ సభ్యులుగా మారిన డిగ్రీ మహిళ విద్యార్థులు
చంద్రగ్రహణం సందర్భంగా రేపు పెద్దమ్మ గుడి మూసివేత