చిలిపచేడ్ మండలం లో ఘనంగా కాంగ్రెస్ శ్రేణుల ప్రచారం

న్యూస్ ఇండియా

By Ramesh
On
చిలిపచేడ్ మండలం లో ఘనంగా కాంగ్రెస్ శ్రేణుల ప్రచారం

మెదక్ జిల్లా చిలిపచేడ్ మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నార్యన్ రెడ్డి ఆధ్వర్యంలో ఇంటి ఇంటి భారీ ఎత్తున ప్రచారం చేశారు ,ఇందులో భాగంగా రామదాసుగూడ ,బట్టు తండా ,గంగియేడుల గుడం మరియు సోమకపేట గ్రామంలో ప్రచారం చేశారు. మండల అధ్యక్షులు నార్యన్ రెడ్డి మాట్లాడుతు BRS తొమ్మిదేళ్ల పాలనలో ప్రజలు ఇప్పటికే చాలా మోసపోయారు అని ఇప్పటికైనా ప్రజలు నిజమైన నాయకుడికి ఓటు వేసి గెలిపించుకోవాలి అని చెప్పారు. ఇందులో భాగంగా పార్టీ మండల అధ్య క్షుడు నార్యన్ రెడ్డితో పాటు వైటల్ రెడ్డి , శ్రీనివాస్ రెడ్డి, పండరి రమేష్ , శేఖర్ పంతుల్, సుధీర్ రెడ్డి ,రమేష్ నాయక్, మల్లేశం , సుధాకర్ , శంకర్ మరియు వివిధ గ్రామల కాంగ్రెస్ కార్య కర్తలు పాల్గొన్నారు.

Views: 13
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

తొర్రూరు లో ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి మృతి తొర్రూరు లో ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి మృతి
  ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి మృతి చెందిన సంఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం కేంద్రంలో కంఠాయపాలెం రోడ్డులోని వ్యవసాయ బావిలో ప్రమాదవశాత్తు జారిపడి మృతిచెందిన
కొత్తగూడెంలో తల్లి హత్య కొడుకుఆత్మహత్య
జెఇ వ్యాక్సిన్ తో మెదడు వాపు వ్యాధికి చెక్..
పేదలను అభివృద్ధి చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం
ప్రస్తుత డిజిటల్ యుగంలో నెలకొన్న వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి
ఘనంగా పుట్టినరోజు వేడుకలు
మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ జితేష్ వి పాటిల్