చిలిపచేడ్ మండలం లో ఘనంగా కాంగ్రెస్ శ్రేణుల ప్రచారం

న్యూస్ ఇండియా

By Ramesh
On
చిలిపచేడ్ మండలం లో ఘనంగా కాంగ్రెస్ శ్రేణుల ప్రచారం

మెదక్ జిల్లా చిలిపచేడ్ మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నార్యన్ రెడ్డి ఆధ్వర్యంలో ఇంటి ఇంటి భారీ ఎత్తున ప్రచారం చేశారు ,ఇందులో భాగంగా రామదాసుగూడ ,బట్టు తండా ,గంగియేడుల గుడం మరియు సోమకపేట గ్రామంలో ప్రచారం చేశారు. మండల అధ్యక్షులు నార్యన్ రెడ్డి మాట్లాడుతు BRS తొమ్మిదేళ్ల పాలనలో ప్రజలు ఇప్పటికే చాలా మోసపోయారు అని ఇప్పటికైనా ప్రజలు నిజమైన నాయకుడికి ఓటు వేసి గెలిపించుకోవాలి అని చెప్పారు. ఇందులో భాగంగా పార్టీ మండల అధ్య క్షుడు నార్యన్ రెడ్డితో పాటు వైటల్ రెడ్డి , శ్రీనివాస్ రెడ్డి, పండరి రమేష్ , శేఖర్ పంతుల్, సుధీర్ రెడ్డి ,రమేష్ నాయక్, మల్లేశం , సుధాకర్ , శంకర్ మరియు వివిధ గ్రామల కాంగ్రెస్ కార్య కర్తలు పాల్గొన్నారు.

Views: 13
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు. ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు.
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, మే 08, న్యూస్ ఇండియా : ఆర్యవైశ్యుల కుల దైవం సంగారెడ్డి పట్టణ శివారులోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయంలో బుధవారం...
ఉగ్రవాదం పై కఠిన చర్యలు తీసుకోవాలి.
‘రక్త సిందూరం’ ప్రతీకార చర్యలు భేష్.
సమాచారం ఇవ్వని అసమర్థ అధికారులు.!
శబ్ద కాలుష్యం భరించలేక పోతున్నాం!
చలివేంద్రం ఏర్పాటు
హత్నూర, గుమ్మడిదల పోలీసు స్టేషన్ల ఆకస్మిక తనిఖీ.