BSP పార్టీ లోకి పెరుగుతున్న చేరికలు

పటాన్చెరు నియోజకవర్గం

By Ramesh
On
BSP పార్టీ లోకి పెరుగుతున్న చేరికలు

పటాన్చెరు నియోజకవర్గంలో BSP అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ సమక్షంలో  BRS శ్రేణులు BSP లోకి చేరారు.

BRS పార్టీ కి చెందిన కిష్టారెడ్డిపేట మాజీ సర్పంచ్ దొంతి రాములు కుమారుడు దొంతి పెంటేష్ మరియు కార్యకర్తలకు నీలం మధు ముదిరాజ్ కండువా వేసి పార్టీ లోకి ఆహ్వానించారు. BSP పటాన్చెరు MLA అభ్యర్థి నీళం మధు ముదిరాజ్  మాట్లాడుతు ప్రజలకు కావలిసింది డబ్బులు, స్కీములు కావని, ప్రజలకు కావలసినవి ఉచిత విద్య, ఉచిత వైద్యం అని అన్నారు. BSP పార్టీని మనం గెలిపించుకుంటే ఉచిత విద్య, ఉచిత వైద్యం సాధ్యం అని అన్నారు. మరియు BSP గెలిస్తే ప్రజలు అందరు గెలిచినట్టే అని అన్నారు.

ఈ సందర్భంగా దొంతి పెంటేష్ మాట్లాడుతూ పటాన్చెరు నియోజకవర్గం లో నీలం మధు ముదిరాజ్ గెలుపు ఖాయం అని , BSP అధికారం లోకి వస్తుంది కాబట్టి ప్రజలంతా నీలం మధు ముదిరాజ్ ఏనుగు గుర్తుకి ఓటు వేసి భారీ మెజారిటీ తో నీళం మధు ముదిరాజ్ ని గెలిపించాలని కోరారు.

చేరిన వారిలో భాస్కర్,శ్రీకాంత్,పవన్, నర్సింగ్,సాయి,రాజు, శివ ప్రవీణ్,సుధాకర్,సూరి, సాయి రామ్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.IMG-20231121-WA0031

Read More పెద్దకడుబూరు మండలం : వైసీపీ పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తాం..! 

Views: 240
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

పెద్దకడుబూరు మండలం : వైసీపీ పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తాం..!  పెద్దకడుబూరు మండలం : వైసీపీ పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తాం..! 
వైసీపీ జిల్లా ఉపాధ్యక్షులు వై. ప్రదీప్ రెడ్డిని కలిసిన పెద్దకడుబూరు వైసీపీ నాయకులు.
పాల్వంచలోని విద్యా సంస్థల అధినేత కేఎల్ఆర్ చిరస్మరణీయుడు
పద్మ శ్రీ అవార్డు గ్రహీత మంద కృష్ణ మాదిగ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ఉప్పల్ ఎమ్మెల్యే
#Draft: Add కూటమితోనే అభివృద్ధి సాధ్యం: ఆలూరు టీడీపీ ఇన్ఛార్జిYour Title
ఎల్బీనగర్ సైబర్ వారియర్ కు రాచకొండ కమిషనర్ ప్రశంస..
కూటమి పాలనలో రెడ్ బుక్ రాజ్యాంగం - జగనన్న 2.0 ఏంటో మేము చూపిస్తాం... ఎమ్మెల్యే వై. బాలనాగి రెడ్డి.
పెద్దకడుబూరు : మహనీయుని స్మరణలో ఘనంగా వైఎస్ఆర్ 76వ జయంతి వేడుకలు..!