ఓటు హక్కను కల్పించిన డా||బి.ఆర్. అంబేత్కర్ గారికి కృతజ్ఞతాలు టేక్మాల్ వైస్ ఎంపీపీ మంజూల రాజు గౌడ్

ఓటు హక్కను కల్పించిన డా||బి.ఆర్. అంబేత్కర్ గారికి కృతజ్ఞతాలు టేక్మాల్ వైస్ ఎంపీపీ మంజూల రాజు గౌడ్

న్యూస్ ఇండియా టేక్మాల్ ప్రతినిధి జైపాల్ (డిసెంబర్ 1) తన స్వగ్రామంలో ఓటు వేసిన టేక్మాల్ వైస్ ఎంపీపీ మంజుల రాజు గౌడ్తన స్వగ్రామంలో ఓటు వేసిన టేక్మాల్ వైస్ ఎంపీపీ మంజుల రాజు గౌడ్ ఉమ్మడి మెదక్ జిల్లా ఆందోల్ నియోజకవర్గం లో ఎన్నికల పండుగ పూర్తి అయింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంతంగా ఓటింగ్ ప్రక్రియ పూర్త కావడంతో ఎంతో ఉత్కంఠగా అటు అధికార, ఇటు ప్రతిపక్ష పార్టీలు ఓటింగ్ ప్రక్రియ సజావుగా సాగాలని చూస్తున్నారు. కౌంటింగ్ తేదీ 3  ఆదివారం రోజుకు ప్రజాప్రతినిధులు ఎదురుచూస్తున్నారు ముఖ్యంగా ఎన్నికల్లో తామే గెలిచేందుకు అన్ని పార్టీలు తీవ్ర స్థాయిలో కృషి చేశారు. మరోవైపు ప్రజలు అంతా ఈనెల 3 ఆదివారం రోజు వరకు ఎదురుచూస్తున్నారు నవంబర్ 30 రోజు ఉదయం ఏడు గంటల నుంచే పోలింగ్ కేంద్రాల వద్దకు వెళ్లి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే ప్రజా ప్రతినిధులు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వెళ్లి క్యూలో నిలిచింది ఓటు వేశారు. ఆందోల్ నియోజకవర్గం టేక్మాల్ వైస్ ఎంపీపీ మంజుల రాజు గౌడ్ తమ ఓటును వారి స్వగ్రామం దాదాయ పల్లి గ్రామంలో వేసారు
Views: 20

Related Posts

Post Comment

Comment List

Latest News

పేద ప్రజలకు అరుదైన వైద్యం శ్రీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పేద ప్రజలకు అరుదైన వైద్యం శ్రీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్
ఖమ్మం మే 1 ఖమ్మం న్యూస్ ప్రతినిధి: ప్రస్తుతం ఉన్న కాలంలో వైద్యం అంటే ప్రజలు అడలెత్తిపోతున్నారు.వైద్యం పేరుతో కార్పోరేట్ వ్యవస్థ పేద ప్రజలను పట్టిపీడిస్తున్నాయి.ఖమ్మం నగరంలో...
కేసరిగుట్టలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం ఘనంగా
పది ఫలితాలలో త్రివేణి ప్రభంజనం
కలెక్టరేట్లో ఘనంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతోత్సవాలు 
జిల్లా వ్యాప్తంగా పోలీసుల నాకాబందీ
ఆర్టీసీలో సమ్మె సైరన్ 
ఆర్టీసీలో సమ్మె సైరన్