మున్సిపాలిటీ పరిధిలోని న్యూ గొల్లగూడెంలో పైప్ లైన్ లీకేజ్
పట్టించుకోని సంబంధిత శాఖ అధికారులు
On
ఇబ్బంది పడుతున్న పాదాచారులు,వాహనదారులు
భద్రాద్రి కొత్తగూడెం (న్యూస్ ఇండియా బ్యూరో నరేష్ )డిసెంబర్ 14: మున్సి పాలిటీ పరిధిలోని న్యూ గొల్లగూడెం ప్రధాన రహదారిపై వాటర్ పైప్ లైన్ లీక్ అవడంతో వరదలుగా నీరు పోతుంది.పాదాచారులు , వాహనదారులుఇబ్బందులు పడుతున్నారు. వార్డ్ కౌన్సిలర్, సంబంధిత శాఖ అధికారులు పట్టించుకోవట్లేదని స్థానిక ప్రజలు, వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Views: 113
Tags: Breakiing
About The Author
Related Posts
Post Comment
Latest News
09 May 2025 20:26:02
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, మే 09, న్యూస్ ఇండియా : ఇస్నాపూర్ మునిసిపాలిటీ లోని ఇస్నాపూర్, చిట్కుల్, పాశమైలారం గ్రామాలలో లో చిరు వ్యాపారుల దగ్గర...
Comment List