మున్సిపాలిటీ పరిధిలోని న్యూ గొల్లగూడెంలో పైప్ లైన్ లీకేజ్
పట్టించుకోని సంబంధిత శాఖ అధికారులు
On
ఇబ్బంది పడుతున్న పాదాచారులు,వాహనదారులు
భద్రాద్రి కొత్తగూడెం (న్యూస్ ఇండియా బ్యూరో నరేష్ )డిసెంబర్ 14: మున్సి పాలిటీ పరిధిలోని న్యూ గొల్లగూడెం ప్రధాన రహదారిపై వాటర్ పైప్ లైన్ లీక్ అవడంతో వరదలుగా నీరు పోతుంది.పాదాచారులు , వాహనదారులుఇబ్బందులు పడుతున్నారు. వార్డ్ కౌన్సిలర్, సంబంధిత శాఖ అధికారులు పట్టించుకోవట్లేదని స్థానిక ప్రజలు, వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Views: 106
Tags: Breakiing
About The Author
Related Posts
Post Comment
Latest News
30 Apr 2025 11:08:36
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, ఏప్రిల్ 30, న్యూస్ ఇండియా : వేసవి వచ్చిందంటే చాలు మన్యంలోనే కాదు మైదాన ప్రాంతాల్లోనూ అక్కడక్కడ తాగునీటికి ప్రజలు పడే...
Comment List