మున్సిపాలిటీ పరిధిలోని న్యూ గొల్లగూడెంలో పైప్ లైన్ లీకేజ్
పట్టించుకోని సంబంధిత శాఖ అధికారులు
On
ఇబ్బంది పడుతున్న పాదాచారులు,వాహనదారులు
భద్రాద్రి కొత్తగూడెం (న్యూస్ ఇండియా బ్యూరో నరేష్ )డిసెంబర్ 14: మున్సి పాలిటీ పరిధిలోని న్యూ గొల్లగూడెం ప్రధాన రహదారిపై వాటర్ పైప్ లైన్ లీక్ అవడంతో వరదలుగా నీరు పోతుంది.పాదాచారులు , వాహనదారులుఇబ్బందులు పడుతున్నారు. వార్డ్ కౌన్సిలర్, సంబంధిత శాఖ అధికారులు పట్టించుకోవట్లేదని స్థానిక ప్రజలు, వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Views: 135
Tags: Breakiing
About The Author
Related Posts
Post Comment
Latest News
12 Nov 2025 18:25:39
ఖమ్మం నవంబర్ 12 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్)
చదువులోనే కాదు సేవా కార్యక్రమంలో అభినవ్ హై స్కూల్ ముందడుగు వేస్తోంది. పిల్లలకు చదువుతోపాటు సేవ చేసే...

Comment List