మున్సిపాలిటీ పరిధిలోని న్యూ గొల్లగూడెంలో పైప్ లైన్ లీకేజ్

పట్టించుకోని సంబంధిత శాఖ అధికారులు

On

ఇబ్బంది పడుతున్న పాదాచారులు,వాహనదారులు

భద్రాద్రి కొత్తగూడెం (న్యూస్ ఇండియా బ్యూరో నరేష్ )డిసెంబర్ 14: మున్సి పాలిటీ  పరిధిలోని న్యూ గొల్లగూడెం ప్రధాన రహదారిపై   వాటర్ పైప్ లైన్ లీక్ అవడంతో వరదలుగా  నీరు పోతుంది.పాదాచారులు , వాహనదారులుఇబ్బందులు పడుతున్నారు. వార్డ్ కౌన్సిలర్, సంబంధిత  శాఖ అధికారులు పట్టించుకోవట్లేదని స్థానిక ప్రజలు,  వాహనదారులు   ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Views: 74
Tags: Breakiing

About The Author

Post Comment

Comment List

Latest News