గెలుపొందిన క్రీడాకారులకు ఏ జే ఆర్ బహుమతుల ప్రదానం

ఏజేఆర్ ఫౌండేషన్ వారి అధ్వర్యంలో

On
గెలుపొందిన క్రీడాకారులకు ఏ జే ఆర్ బహుమతుల ప్రదానం

 

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని పహిల్వాన్ పుర్ గ్రామానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త ఏజేఆర్ ఫౌండేషన్ అధినేత ఎలిమినేటి జంగారెడ్డి మండల స్థాయి క్రికెట్ పోటీలను జనవరి 5 తేదీ నుండి ప్రారంభించి జనవరి 11వ తేదీన ముగింపు కార్యక్రమం సందర్భంగా బహుమతి ప్రధానోత్సవం కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ మండల స్థాయి క్రికెట్ పోటీలలో మండల వ్యాప్తంగా 14 టీంలు పాల్గొనడం జరిగింది. ఈ ఈ క్రీడలలో మొదటి బహుమతి పొందిన టీం సభ్యులు వలిగొండ మండలం లింగరాజు పల్లి గ్రామానికి చెందిన క్రీడాకారులు ప్రతిభ కనబరిచి మొదటి బహుమతి 15,116 రూపాయలను, షీల్డ్ ఏ జేఆర్ ఫౌండేషన్ అధినేత జంగారెడ్డి చేతుల మీదుగా బహుమతిని అందజేశారు రెండో బహుమతిగా పహిల్వాన్ పూర్ గ్రామానికి చెందిన క్రికెట్ టీం సభ్యులు ప్రతిభ కనబరిచి రెండవ బహుమతి గా 10116, రూపాయలను, షీల్డ్ బహుమతిని ఏజేఆర్ ఫౌండేషన్ అధినేత ఎలిమినేటి జంగారెడ్డి చేతుల మీదుగా బహుమతిని షీల్డ్ ని అందుకున్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ క్రీడాభిమానులు ఈ అవకాశాన్ని వినియోగించుకున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేశారు. గత రెండు సంవత్సరాలుగా నిర్వహిస్తున్న క్రికెట్ పోటీలను మండల క్రికెట్ అభిమానులు టీములు

IMG-20240111-WA0831
బహుమతులను అందజేస్తున్న ఎలిమినేటి జంగారెడ్డి

 క్రికెట్ పోటీలలో పాల్గొనిన క్రీడాకారులు సద్వినియోగం చేసినందుకు వారికి ధన్యవాదములు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎజేఆర్ ఫౌండేషన్ సభ్యులు క్రికెట్ అభిమానులు క్రికెట్ క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.

Views: 29

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

సేవా కార్యక్రమంలో అభినవ్ హై స్కూల్ హెల్పింగ్ హాండ్స్ కార్యక్రమం ద్వారా బియ్యం,పప్పు సేకరణ  సేవా కార్యక్రమంలో అభినవ్ హై స్కూల్ హెల్పింగ్ హాండ్స్ కార్యక్రమం ద్వారా బియ్యం,పప్పు సేకరణ
ఖమ్మం నవంబర్ 12 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్) చదువులోనే కాదు సేవా కార్యక్రమంలో అభినవ్ హై స్కూల్ ముందడుగు వేస్తోంది. పిల్లలకు చదువుతోపాటు సేవ చేసే...
ఆరుట్ల బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయానికి 19 కిలోమీటర్ల భక్తులు పాదయాత్ర..
నిమోనియాను నివారిద్దాం..
తెలంగాణలో తెలుగుదేశంపార్టీ పూర్వ వైభవానికి వనమా వాసు కృషీ
ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం రాకేష్ దత్త పాదయాత్ర...
ఒంగోలు వైసిపి పార్లమెంటరీ ఇన్చార్జి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా 300 మంది పేదలకు దుప్పట్లు పంపిణీ
ఘనంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి జన్మదిన వేడుక