తెలంగాణలో పలు చోట్ల భూకంపం
On
న్యూస్ ఇండియా రిపోర్టర్ జైపాల్: తెలంగాణలో పలు చోట్ల భూకంపం సంగారెడ్డి జిల్లా; జనవరి 27 తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో శనివారం పలు చోట్ల భూకంపం సంభవిం చింది. సంగారెడ్డి జిల్లాలోని ముంగి గ్రామాల్లో భూమి స్వల్పంగా కంపిం చింది. భూప్రకంపనలతో భయాందోళనలకు గురైన స్థానికులు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
Views: 109
About The Author
Related Posts
Post Comment
Latest News
15 Feb 2025 21:06:22
ఘనంగా కాంగ్రెస్ నాయకుడు కంచి రాములు జన్మదిన వేడుకలు
యాదాద్రి
కేక్ కట్ చేస్తున్న కాంగ్రెస్ నాయకులు
భువనగిరి జిల్లా వలిగొండ మండలం లోని పులిగిల్ల గ్రామం...
Comment List