తెలంగాణలో పలు చోట్ల భూకంపం
న్యూస్ ఇండియా రిపోర్టర్ జైపాల్: తెలంగాణలో పలు చోట్ల భూకంపం సంగారెడ్డి జిల్లా; జనవరి 27 తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో శనివారం పలు చోట్ల భూకంపం సంభవిం చింది. సంగారెడ్డి జిల్లాలోని ముంగి గ్రామాల్లో భూమి స్వల్పంగా కంపిం చింది. భూప్రకంపనలతో భయాందోళనలకు గురైన స్థానికులు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
Views: 116
About The Author
Related Posts
Post Comment
Latest News
21 Oct 2025 07:38:29
మహబూబాబాద్ జిల్లా
తొర్రూరు పట్టణ కేంద్రంలో బస్టాండ్ వద్ద ఉదయం 3:30 గంటలకు గ్రానైట్ లారీ బోల్తా
త్రుటిలోతప్పిన భారీ పెను ప్రమాదం
రోడ్డు అడ్డంగా గ్రానైట్...
Comment List