తెలంగాణలో పలు చోట్ల భూకంపం
On
న్యూస్ ఇండియా రిపోర్టర్ జైపాల్: తెలంగాణలో పలు చోట్ల భూకంపం సంగారెడ్డి జిల్లా; జనవరి 27 తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో శనివారం పలు చోట్ల భూకంపం సంభవిం చింది. సంగారెడ్డి జిల్లాలోని ముంగి గ్రామాల్లో భూమి స్వల్పంగా కంపిం చింది. భూప్రకంపనలతో భయాందోళనలకు గురైన స్థానికులు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
Views: 81
About The Author
Related Posts
Post Comment
Latest News
ఉపాధి కూలీలతో పనిచేస్తున్న ఎర్రబెల్లి దయాకర్ రావు
11 May 2024 11:59:33
మహబూబాబాద్ జిల్లా తొర్రుర్ మండలం లోని సోమారం, గుర్తూరు, కంఠయపాలెం, మడిపల్లి గ్రామాల్లోని చెరువుల వద్దకి వెళ్లి ఉపాధి కూలీలతో పనిచేస్తూ ఓటు అడిగిన మాజీ
Comment List