తెలంగాణలో పలు చోట్ల భూకంపం
న్యూస్ ఇండియా రిపోర్టర్ జైపాల్: తెలంగాణలో పలు చోట్ల భూకంపం సంగారెడ్డి జిల్లా; జనవరి 27 తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో శనివారం పలు చోట్ల భూకంపం సంభవిం చింది. సంగారెడ్డి జిల్లాలోని ముంగి గ్రామాల్లో భూమి స్వల్పంగా కంపిం చింది. భూప్రకంపనలతో భయాందోళనలకు గురైన స్థానికులు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
Views: 147
About The Author
Related Posts
Post Comment
Latest News
08 May 2026 17:15:54
సెండ్ యువర్ ప్రొఫైల్… “మాచన”కు యు.ఎన్.ఓ సూచన..
యు.ఎన్.ఓ కు ప్రొఫైల్ సెండ్ చేసిన "మాచన"..
హైదరాబాద్, మే 08, న్యూస్ ఇండియా ప్రతినిధి: టుబాకో కంట్రోల్...

Comment List