వలిగొండ నూతన ఎంపిడిఓ గా జితేందర్ రెడ్డి బాధ్యతలు స్వీకరణ

On
వలిగొండ నూతన ఎంపిడిఓ గా జితేందర్ రెడ్డి బాధ్యతలు స్వీకరణ

Screenshot_20240215_031603~2

వలిగొండ  మండల పరిషత్ కార్యాలయం లో నూతన ఎంపిడిఓ గా జితేందర్ రెడ్డి బుధవారం రోజున భాద్యతలు స్వీకరించారు. ఇక్కడ బాధ్యతలు నిర్వహించిన గీతారెడ్డి బదిలీపై వెళ్ళడంతో ఆ స్థానంలో నల్గొండ జిల్లా మాడ్గులపల్లి ఎంపిడిఓ గా పనిచేసిన జితేందర్ రెడ్డి ఇక్కడకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులను సమన్వయపరిచి మండల అభివృద్ధి కోసం కృషి చేస్తానని,ప్రజలకు ఎల్లవేళల అందుబాటులో ఉంటానని ఆయన అన్నారు.

Views: 2560

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

నీచమైన అకృత్యాలు! నీచమైన అకృత్యాలు!
నీచమైన అకృత్యాలు!   సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, ఆగస్టు 04, న్యూస్ ఇండియా : సకల నీతులు వల్లించడం! పాఠశాల బోధనల పేరు! నీచమైన అకృత్యాలు!ఇదేనా.. సేంట్...
'కృతజ్ఞత' రూపం దాల్చిన 'జగ్గారెడ్డి కన్నీరు'
59 జి.ఓ కు పాతర, అవినీతి అధికారుల జాతర!
#Draft: Add Your Title
దేవదాయ శాఖ డైరెక్టర్ ను కలిసిన పెద్దమ్మతల్లి పాలకమండలి 
ఘనంగా వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు
నమ్మించి మోసగించడం చంద్రబాబు నైజం - ఇంచార్జి దద్దాల