సంగారెడ్డి జిల్లాకు విచ్చేసిన జిల్లా ఇన్చార్జ్ మంత్రి ‘డాక్టర్ వివేక్ వెంకటస్వామి’
On
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, ఆగస్టు 01, న్యూస్ ఇండియా : సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ మంత్రి డాక్టర్ వివేక్ వెంకటస్వామి సంగారెడ్డి కు వచ్చారు. జిల్లాకు విచ్చేసిన సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రావిణ్య, జిల్లా ఎస్పీ పారితోష్ పంకజ్ లు ఐబి లో మర్యాదపూర్వం కలిశారు. ఈ కార్యక్రమంలో డివిఎంసి మెంబర్ జిల్లా అధ్యక్షులు పంబల దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Views: 3
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
02 Aug 2025 08:39:39
కొత్తగూడెం(న్యూస్ఇండియాబ్యూరో నరేష్): పాల్వంచ పెద్దమ్మతల్లి దేవాలయ పాలకమండలి సభ్యులు, ఈఓ తో కలిసి దేవదాయ శాఖ డైరెక్టర్ ను కలిసి పలు సమస్యల పరిష్కారం కోసం వినతిపత్రం...
Comment List