సంగారెడ్డి జిల్లాకు విచ్చేసిన జిల్లా ఇన్చార్జ్ మంత్రి ‘డాక్టర్ వివేక్ వెంకటస్వామి’
On
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, ఆగస్టు 01, న్యూస్ ఇండియా : సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ మంత్రి డాక్టర్ వివేక్ వెంకటస్వామి సంగారెడ్డి కు వచ్చారు. జిల్లాకు విచ్చేసిన సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రావిణ్య, జిల్లా ఎస్పీ పారితోష్ పంకజ్ లు ఐబి లో మర్యాదపూర్వం కలిశారు. ఈ కార్యక్రమంలో డివిఎంసి మెంబర్ జిల్లా అధ్యక్షులు పంబల దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Views: 24
Tags:
About The Author
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Related Posts
Post Comment
Latest News
12 Jun 2026 13:20:18
మహబూబాబాద్ జిల్లా :
ఏసీబి చిక్కిన నర్సింహులపేట ఎంపిడిఓ రాధికా, ఎంపీఓ కిన్నెరా యాకయ్య, తో పాటు ఎంపిడిఓ కుమారుడు..
పడమటి గూడెం గ్రామంలో ఓ వెంచర్...

Comment List