సంగారెడ్డి జిల్లాకు విచ్చేసిన జిల్లా ఇన్చార్జ్ మంత్రి ‘డాక్టర్ వివేక్ వెంకటస్వామి’

On
సంగారెడ్డి జిల్లాకు విచ్చేసిన జిల్లా ఇన్చార్జ్ మంత్రి ‘డాక్టర్ వివేక్ వెంకటస్వామి’

సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, ఆగస్టు 01, న్యూస్ ఇండియా : సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ మంత్రి డాక్టర్ వివేక్ వెంకటస్వామి సంగారెడ్డి కు వచ్చారు. జిల్లాకు విచ్చేసిన సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రావిణ్య, జిల్లా ఎస్పీ పారితోష్ పంకజ్ లు ఐబి లో మర్యాదపూర్వం కలిశారు. ఈ కార్యక్రమంలో డివిఎంసి మెంబర్ జిల్లా అధ్యక్షులు పంబల దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Image 2025-08-01 at 6.21.43 PM

Views: 3
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

దేవదాయ శాఖ డైరెక్టర్ ను కలిసిన పెద్దమ్మతల్లి పాలకమండలి  దేవదాయ శాఖ డైరెక్టర్ ను కలిసిన పెద్దమ్మతల్లి పాలకమండలి 
కొత్తగూడెం(న్యూస్ఇండియాబ్యూరో నరేష్): పాల్వంచ పెద్దమ్మతల్లి దేవాలయ పాలకమండలి సభ్యులు, ఈఓ తో కలిసి దేవదాయ శాఖ డైరెక్టర్ ను కలిసి పలు సమస్యల పరిష్కారం కోసం వినతిపత్రం...
ఘనంగా వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు
నమ్మించి మోసగించడం చంద్రబాబు నైజం - ఇంచార్జి దద్దాల
బాల కార్మిక వ్యతిరేకంగా (నిషేధంపై)అవగాహన కార్యక్రమం..
రేషన్ కార్డు అనేది ఒక పత్రం కాదని, ఆత్మగౌరవ పత్రం...
గ్రామ పంచాయతీ నిర్మాణం స్మశాన వాటిక పక్కన నిర్మించొద్దు..
విజిబుల్ పోలీసింగ్ తో ప్రజల భద్రతకు భరోసా..