'కృతజ్ఞత' రూపం దాల్చిన 'జగ్గారెడ్డి కన్నీరు'
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, ఆగస్టు 04, న్యూస్ ఇండియా : తన అనుచరుడు చేసిన సహాయాన్నీ ప్రస్తావిస్తున్న సందర్భంలో 'కృతజ్ఞత రూపంలో' గుండెలోతుల్లో నుండి తన్నుకొని వస్తున్నా దుఃఖానికి నిశ్చేస్తుడుగా మారిని జగ్గారెడ్డి. సోమవారం నాడు కొండాపూర్ మండలం, మల్కాపూర్ గ్రామ పరిధిలో ఓక గార్డెన్లో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం నిర్వహిచారు. తన ముఖ్య అనుచరులలో ఓక వ్యక్తి తక్షణమే స్పందించి తనను ఆదుకొన్న ఘట్టం పట్ల కృతజ్ఞత తెలియచేస్తున్న సందర్భంలో కృతజ్ఞతతో "నిశ్చేష్టుడు" గా స్తంభించిపోయి అచేతనమై, నిశ్శబ్దంగా ఉండిపోయిన ‘జగ్గారెడ్డి’. ఈ సంఘటన సభలో పాల్గొన్న ప్రతి ఒక్క హృదయాల్ని పిండివేసింది.
About The Author
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.

Comment List