వీధి కుక్కల స్వైర విహారం

భయభ్రాంతులకు గురవుతున్న ప్రజలు

By Venkat
On
వీధి కుక్కల స్వైర విహారం

కుక్కల దాడిలో లేగదూడ మృతి

మెడ్చెల్ మల్కాజ్గిరి జిల్లా ఘట్కేసర్ మండలం : ఈ మధ్యకాలంలో వీధి కుక్కలు రెచ్చిపోయి చిన్నపిల్లలను, పెద్దలను, మూగజీవాలను సైతం వదలడం లేదు ఇలాంటి ఘటనే చౌదరిగూడ గ్రామంలో జరిగింది. లేగ ఆవు దూడ మీద వీధి కుక్కలు విడుచుకోపడ్డాయి ఈ దాడిలో మరణించిన లేగ ఆవు దూడ. దీని మూలాన గ్రామ ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. దీనిపై ప్రభుత్వం వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు గ్రామ ప్రజలు కోరుతున్నారు.IMG-20240218-WA0132

Views: 23
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ఎల్బీనగర్ సైబర్ వారియర్ కు రాచకొండ కమిషనర్ ప్రశంస.. ఎల్బీనగర్ సైబర్ వారియర్ కు రాచకొండ కమిషనర్ ప్రశంస..
ఎల్బీనగర్ సైబర్ వారియర్ కు రాచకొండ కమిషనర్ ప్రశంస.. ఎల్బీనగర్ సైబర్ వారియర్ కు రాచకొండ కమిషనర్ ప్రశంస.. ఎల్బీనగర్, జులై 10, న్యూస్ ఇండియా ప్రతినిధి:...
కూటమి పాలనలో రెడ్ బుక్ రాజ్యాంగం - జగనన్న 2.0 ఏంటో మేము చూపిస్తాం... ఎమ్మెల్యే వై. బాలనాగి రెడ్డి.
పెద్దకడుబూరు : మహనీయుని స్మరణలో ఘనంగా వైఎస్ఆర్ 76వ జయంతి వేడుకలు..!
'అర్హులైన జర్నలిస్టులకు' అన్యాయం?
🔴 "APK" ఫైళ్ల నుండి జాగ్రత్త!"
'నాలా' ను కబ్జా చేసి మింగిన 'కొండచిలువ' డాక్టర్ నేహా చౌదరి
ఘనంగా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు.