తోరూర్ మండలంలో పదో తరగతి పరీక్షా కేంద్రాలను సందర్శించి సూచనలు చేసిన డిఎస్పి

తోరూర్ మండలంలో పదో తరగతి పరీక్షా కేంద్రాలను సందర్శించి సూచనలు చేసిన డిఎస్పి

ఈరోజు SSC EXAMINATION లో భాగంగా మహబుబాబాద్ జిల్లా తొర్రూర్ మండలంలోని అన్ని పరీక్ష కేంద్రాలనుIMG-20240318-WA0034 తొర్రూర్ డిఎస్పి   V.  సురేష్ సార్  సందర్శించి పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించాలని ఉద్దేశంలో భాగంగా పరీక్ష సెంటర్ల దగ్గర బందోబస్తు సిబ్బందికి సూచనలు చేయడం జరిగింది. అలాగే St pauls స్కూల్ వద్ద లోపలికెలుతూ డిఎస్పి సర్ మొబైల్ ని అక్కడ బందోబస్తులో ఉన్న సిబ్బందికి అప్పగించడం జరిగింది. అలాగే మొబైల్ ఫోన్ తో ఎవరు లోపలికి వెళ్లొద్దని  చెప్పడం జరిగింది.ఈ సందర్భంగా ఎస్సై జగదీష్, సిబ్బంది పాల్గొన్నారు.

Views: 50
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

పెద్దకడుబూరు మండలం : వైసీపీ పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తాం..!  పెద్దకడుబూరు మండలం : వైసీపీ పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తాం..! 
వైసీపీ జిల్లా ఉపాధ్యక్షులు వై. ప్రదీప్ రెడ్డిని కలిసిన పెద్దకడుబూరు వైసీపీ నాయకులు.
పాల్వంచలోని విద్యా సంస్థల అధినేత కేఎల్ఆర్ చిరస్మరణీయుడు
పద్మ శ్రీ అవార్డు గ్రహీత మంద కృష్ణ మాదిగ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ఉప్పల్ ఎమ్మెల్యే
#Draft: Add కూటమితోనే అభివృద్ధి సాధ్యం: ఆలూరు టీడీపీ ఇన్ఛార్జిYour Title
ఎల్బీనగర్ సైబర్ వారియర్ కు రాచకొండ కమిషనర్ ప్రశంస..
కూటమి పాలనలో రెడ్ బుక్ రాజ్యాంగం - జగనన్న 2.0 ఏంటో మేము చూపిస్తాం... ఎమ్మెల్యే వై. బాలనాగి రెడ్డి.
పెద్దకడుబూరు : మహనీయుని స్మరణలో ఘనంగా వైఎస్ఆర్ 76వ జయంతి వేడుకలు..!