తోరూర్ మండలంలో పదో తరగతి పరీక్షా కేంద్రాలను సందర్శించి సూచనలు చేసిన డిఎస్పి

తోరూర్ మండలంలో పదో తరగతి పరీక్షా కేంద్రాలను సందర్శించి సూచనలు చేసిన డిఎస్పి

ఈరోజు SSC EXAMINATION లో భాగంగా మహబుబాబాద్ జిల్లా తొర్రూర్ మండలంలోని అన్ని పరీక్ష కేంద్రాలనుIMG-20240318-WA0034 తొర్రూర్ డిఎస్పి   V.  సురేష్ సార్  సందర్శించి పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించాలని ఉద్దేశంలో భాగంగా పరీక్ష సెంటర్ల దగ్గర బందోబస్తు సిబ్బందికి సూచనలు చేయడం జరిగింది. అలాగే St pauls స్కూల్ వద్ద లోపలికెలుతూ డిఎస్పి సర్ మొబైల్ ని అక్కడ బందోబస్తులో ఉన్న సిబ్బందికి అప్పగించడం జరిగింది. అలాగే మొబైల్ ఫోన్ తో ఎవరు లోపలికి వెళ్లొద్దని  చెప్పడం జరిగింది.ఈ సందర్భంగా ఎస్సై జగదీష్, సిబ్బంది పాల్గొన్నారు.

Views: 47
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

ఓటు హక్కును అందరూ సద్వినియోగం చేసుకోవాలి ఓటు హక్కును అందరూ సద్వినియోగం చేసుకోవాలి
భారతదేశంలో ప్రతి పౌరుడు తమ యొక్క అస్త్రం అయినటువంటి ఓటును ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని ప్రముఖులు చిదురాల చంద్రయ్య అన్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం...
ఓటు హక్కును అందరూ సద్వినియోగం చేసుకోవాలి
ఓటు హక్కును వినియోగించుకున్న జిల్లా కాంగ్రెస్ నాయకులు కోమటిరెడ్డి ఇంద్రారెడ్డి
ఓటు హక్కును వినియోగించుకున్న తాజా మాజీ సర్పంచ్ జక్క వెంకట్ రెడ్డి
ఓటు హక్కును వినియోగించుకున్న.. జిల్లా ఎన్నికల అధికారి అద్వైత్  కుమార్ సింగ్
తొర్రూర్ పట్టణ కేంద్రంలోని పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు పట్టణంలో 258 బూతులో ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే యశస్విని రెడ్డి