గుడుంబా తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్*

తొర్రూరు ఎక్సైజ్ ఎస్సై తిరుపతి

గుడుంబా తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్*

*గుడుంబా తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్*

గుడుంబా తరలిస్తుండగా ఒక వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు తొర్రూరు ఎక్సైజ్ ఎస్సై తిరుపతిIMG-20240413-WA0026 తెలిపారు. ఎస్సై తిరుపతి మాట్లాడుతూ శనివారం ఉదయం 6 గంటల ప్రాంతంలో తొర్రూర్ మండలం దుబ్బ తండ గ్రామంలో ధరావత్ యాకూబ్ అనే వ్యక్తి తన ద్విచక్ర వాహనంపై నాటు సారాయి తరలిస్తుండగా విశ్వనీయ సమాచారం మేరకు అతన్ని పట్టుకొని అరెస్టు చేయడం జరిగిందని ఎస్సై తెలిపారు. ధరావత్ యాకుభ్ ను విచారించగా తాను తయారుచేసి నాట సారాయిని సరాఫర చేస్తాడని తానే స్వయంగా ఒప్పుకున్నాడు.అదేవిధంగా అతని దగ్గర నుండి ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకొని,అతడు ఎవరెవరికి సరాఫర చేస్తాడో వారిని కూడా అదుపులోకి తీసుకుంటామని ఎస్సై తిరుపతి తెలిపారు. సరఫరా చేసిన వారిలో గద్దెల సాయిలు అనే వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తిరుపతి తెలిపారు. ఈ దాడులలో ఎస్సై తిరుపతి,కానిస్టేబుల్స్ శ్రీనివాస్ ప్రభాకర్,సత్యప్రసాద్ పాల్గొన్నారు.

Views: 39
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

ఇస్నాపూర్ లో చిరు వ్యాపారులను 'ఛిద్రం' చేస్తున్న తై -బజార్.!!! ఇస్నాపూర్ లో చిరు వ్యాపారులను 'ఛిద్రం' చేస్తున్న తై -బజార్.!!!
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, మే 09, న్యూస్ ఇండియా : ఇస్నాపూర్ మునిసిపాలిటీ లోని ఇస్నాపూర్, చిట్కుల్, పాశమైలారం గ్రామాలలో లో చిరు వ్యాపారుల దగ్గర...
అక్రమ గంజాయి రవాణా పై సంగారెడ్డి జిల్లా పోలీసుల ఉక్కు పాదం.
మిల్లుల వద్ద ధాన్యం దిగుమతిలో జాప్యానికి తావులేకుండా చర్యలు.
భూ భారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన భూ సమస్యలను త్వరిత గతిన పరిష్కరించాలి. -జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు
సంగారెడ్డి పోతిరెడ్డి పల్లి లో ‘రూ.10 లక్షల గంజాయి పట్టివేత’.
ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు.
ఉగ్రవాదం పై కఠిన చర్యలు తీసుకోవాలి.