గుడుంబా తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్*

తొర్రూరు ఎక్సైజ్ ఎస్సై తిరుపతి

గుడుంబా తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్*

*గుడుంబా తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్*

గుడుంబా తరలిస్తుండగా ఒక వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు తొర్రూరు ఎక్సైజ్ ఎస్సై తిరుపతిIMG-20240413-WA0026 తెలిపారు. ఎస్సై తిరుపతి మాట్లాడుతూ శనివారం ఉదయం 6 గంటల ప్రాంతంలో తొర్రూర్ మండలం దుబ్బ తండ గ్రామంలో ధరావత్ యాకూబ్ అనే వ్యక్తి తన ద్విచక్ర వాహనంపై నాటు సారాయి తరలిస్తుండగా విశ్వనీయ సమాచారం మేరకు అతన్ని పట్టుకొని అరెస్టు చేయడం జరిగిందని ఎస్సై తెలిపారు. ధరావత్ యాకుభ్ ను విచారించగా తాను తయారుచేసి నాట సారాయిని సరాఫర చేస్తాడని తానే స్వయంగా ఒప్పుకున్నాడు.అదేవిధంగా అతని దగ్గర నుండి ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకొని,అతడు ఎవరెవరికి సరాఫర చేస్తాడో వారిని కూడా అదుపులోకి తీసుకుంటామని ఎస్సై తిరుపతి తెలిపారు. సరఫరా చేసిన వారిలో గద్దెల సాయిలు అనే వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తిరుపతి తెలిపారు. ఈ దాడులలో ఎస్సై తిరుపతి,కానిస్టేబుల్స్ శ్రీనివాస్ ప్రభాకర్,సత్యప్రసాద్ పాల్గొన్నారు.

Views: 39
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
భద్రాద్రి కొత్తగూడెం(న్యూస్ ఇండియా బ్యూరో)ఎడతెరిపి లేకుండా విస్తారంగా కురుస్తున్న వర్షాల వలన జిల్లాలోని నదులు,వాగులు,వంకలు,చెరువులు పొంగి ఉదృతంగా ప్రవహిస్తూ రోడ్లపైకి నీరు చేరే అవకాశం ఉన్నది.కావున కాలి...
వైయస్సార్సీపి కర్నూలు జిల్లా యువజన విభాగం సెక్రటరీగా ఆర్. శివరామి రెడ్డి ఎన్నిక...
నమ్మించి ఓట్లు దండుకున్న చంద్రబాబుకు బుద్ధి చెప్పాలి జగన్ సార్..!
పెద్దకడుబూరు మండలం : డ్రైనేజీలు, వీధిలైట్లు మరియు త్రాగునిటీ సమస్యలు పరిష్కరించండి... సిపిఐ
రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ఉద్దేశం..
జిల్లాలో నెల రోజులపాటు 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు
జీవితాలను ఛిద్రం చేసిన 'సిగాచి ఫార్మా'