*దొంగలే..... దొంగ దొంగ అని అరిచినట్టుగా మీ కాంగ్రెస్ నాయకుల మాటలు*

*వేల్పుల రమేష్ టిఆర్ఎస్ నాయకులు, నేర్పుల అంజలి ఐలయ్య మాజీ సర్పంచ్ మడిపల్లి*

*దొంగలే..... దొంగ దొంగ అని అరిచినట్టుగా మీ కాంగ్రెస్ నాయకుల మాటలు*

*దొంగలే..... దొంగ దొంగ అని అరిచినట్టుగా మీ కాంగ్రెస్ నాయకుల మాటలు*

*కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకునే నాయకులారా మడిపల్లి గ్రామంలో బహిరంగ చర్చకు రండి*

*వేల్పుల రమేష్ టిఆర్ఎస్ నాయకులు, నేర్పుల అంజలి ఐలయ్య మాజీ సర్పంచ్ మడిపల్లి*


గత పదవ తారీఖున మైనారిటీ ముస్లిం టిఆర్ఎస్ కార్యకర్తపై జరిగిన దాడిలో కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్న మాటలు నిజా నిజాలు తెలుసుకొని మాట్లాడాలి ఒక గౌరవమైన వ్యక్తిపై నిందలు వేసేటప్పుడు ఆలోచించుకొని మాట్లాడాలని మరియు దొంగలే దొంగలు దొంగలు అన్నట్టుగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. 
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం మడిపల్లి గ్రామంలో పదో తారీఖున జరిగిన బీఆర్ఎస్ మైనార్టీ నాయకులు మహమ్మద్ అక్బర్, దస్తగిరులపై  దాడి విషయంలో ఈరోజు తొర్రూర్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మడిపల్లి గ్రామం టిఆర్ఎస్ నాయకులు వేల్పుల రమేష్ మాజీ సర్పంచ్ అంజలి ఐలయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు మాట్లాడే తీరు ఆలోచించుకొని  నిజా నిజాలు తెలుసుకొని ఒక వ్యక్తిపై ఆరోపణ చేసే విధంగా మాట్లాడాలని నిజా నిజాలు నిరూపించడానికి గ్రామంలో బహిరంగ చర్చకు వచ్చి నిరూపించాలని హెచ్చరించారు గత మా బిఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలు పనిచేసిన ఏ ఒక్క అపోజిషన్ పార్టీ కార్యకర్తలపై గాని నాయకులపై గాని ఎలాంటి బెదిరింపులకు పాల్పడలేదని ఎలాంటి కేసులు  పెట్టలేదని తెలిపారు నాలుగు నెలలు కాలేదు గవర్నమెంట్ వచ్చి మీరు మీ నాయకుల అండ చూసుకొని ఊరిలో ఇష్టమొచ్చినట్టు చెలామణి చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు 
కాంగ్రెస్ నాయకులే ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి వెన్నం సోమిరెడ్డి, వల్లంల వెంకటేశ్వర్లు ఎలా అబద్ధం చెప్పాలో కూడా తెలియని స్థితిలో తడబడి మాటలతో ప్రెస్ మీట్ లో తానే కర్రతో కొట్టానని చెప్పకనే చెప్పడం జరిగిందని దాన్ని చూస్తే అర్థమవుతుంది మీ అబద్ధపు బూటకపు మాటలు అని ఎద్దేవా చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ నలుగురి రామలింగం, టిఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షుడు మహంకాళి సంపత్, గ్రామ పార్టీ అధ్యక్షుడు తిరునగిరి విద్యాసాగర్, సీనియర్ నాయకులు మోతె అశోక్ రెడ్డి, రావుల అనీల్ రెడ్డి, గడీల పుల్లయ్య, చెడిపాక శ్రీనివాస్, వేల్పుల బిక్షం, బండ పుల్లయ్య, వేర్పుల వెంకన్న, మహంకాళి బాబు, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

Read More బిఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్లో చేరిన పీసరి వెంకట్ రెడ్డి

Views: 465
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

ఉపాధి కూలీలతో పనిచేస్తున్న ఎర్రబెల్లి దయాకర్ రావు ఉపాధి కూలీలతో పనిచేస్తున్న ఎర్రబెల్లి దయాకర్ రావు
  మహబూబాబాద్ జిల్లా తొర్రుర్ మండలం లోని సోమారం, గుర్తూరు, కంఠయపాలెం, మడిపల్లి గ్రామాల్లోని చెరువుల వద్దకి వెళ్లి ఉపాధి కూలీలతో పనిచేస్తూ ఓటు అడిగిన మాజీ
తొర్రూరు లో యంపీ ఎలక్షన్స్ బీ ఆర్ యస్ ప్రచారం... కార్నర్ మీటింగ్
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్‌కు మధ్యంతర బెయిల్
సామ్యవాద సాకారానికి పాటు పడిన సమాజ సంస్కర్త బసవేశ్వరుడు
నా గెలుపు ముదిరాజుల అభివృద్ధి కి మలుపు
కాంగ్రెస్ తోనే అన్ని వర్గాల అభివృద్ధి
మోడీ దేశాన్ని అమ్మకానికి పెడుతాడు....  బిజెపి పాలన రాక్షస పాలన....