తొర్రూరు లో గంజాయి ప్యాకిట్లు డమ్మీ పిస్తోల్ ఆకారంలోని లైటర్ ను స్వాధీనం చేసుకున్న అబ్కారీ  పోలీసులు

తొర్రూరు లో గంజాయి ప్యాకిట్లు డమ్మీ పిస్తోల్ ఆకారంలోని లైటర్ ను స్వాధీనం చేసుకున్న అబ్కారీ  పోలీసులు

తొర్రూరు లో గంజాయి ప్యాకిట్లు డమ్మీ పిస్తోల్ ఆకారంలోని లైటర్ ను స్వాధీనం చేసుకున్న అబ్కారీ  పోలీసులుIMG-20240521-WA0066

గంజాయి స్మగ్లర్లు కొత్త కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు.ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం గంజాయి పై నిషేధం విధించిన విషయం తెలిసిందే.అయినా కూడా గంజాయి స్మగ్లర్లు ఏమాత్రం తగ్గకుండా తమ పని తాము ఇతర రాష్ట్రాల నుంచి గంజాయి సరఫరా చేసే ప్రక్రియను ఏ మాత్రం మానుకోవడం లేదు.ఇందులో భాగంగా...మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలం కస్నా తండాలో నమ్మదగిన సమాచారం మేరకు ఆబ్కారీ పోలీసులు, కస్నా తండాకు చెందిన బానోత్ సోమన్న స్థలంలో గంజాయి ప్యాకేట్స్, డమ్మీ పిస్తోల్ ఆకారంలో ఉన్న లైటర్ దొరికినట్లు సమాచారం. అదేవిధంగా పట్టుకున్న గంజాయి 30 ప్యాకెట్స్ దొరికినట్లు సమాచారం వాటి విలువ సుమారుగా రూ.30 నుంచి రూ. 40 వెయ్యిల మధ్య ఉండవచ్చని స్థానికులు భావిస్తున్నారు. పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని ఆబ్కారీ పోలీసులు తెలిపారు.

Views: 147
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

సీఐ కరుణాకర్ ఆధ్వర్యంలో యాంటి - డ్రగ్స్ ఆవేరేన్స్ సీఐ కరుణాకర్ ఆధ్వర్యంలో యాంటి - డ్రగ్స్ ఆవేరేన్స్
భద్రాద్రి కొత్తగూడెం(న్యూస్ ఇండియా ప్రతినిధి) మార్చి 12 :జిల్లా ఎస్పీ  రోహిత్ రాజ్ ఆదేశానుసారం  యాంటి - డ్రగ్స్ ఆవేరేన్స్ లో భాగంగా 1టౌన్ సీఐ కరుణాకర్...
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక
మహిళా న్యాయవాదుల కోసం ఆరోగ్య అవగాహన 
కేంద్ర ప్రభుత్వం ద్వారా పోస్టల్ డిపార్ట్మెంట్లో సువర్ణ అవకాశం
శంభాజీ మహారాజు 337 వర్ధంతి సందర్భంగా ఎగ్జామ్ ప్యాడ్లు మరియు పెన్నుల పంపిణీ
నో స్మోకింగ్ ప్లీజ్.. ‘మాచన’ ప్రార్థన..
తొర్రూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ స్థాయి సెమినార్‌: 'వికసిత్ భారత్ @ 2047' దిశగా అడుగులు