తొర్రూరు లో గంజాయి ప్యాకిట్లు డమ్మీ పిస్తోల్ ఆకారంలోని లైటర్ ను స్వాధీనం చేసుకున్న అబ్కారీ  పోలీసులు

తొర్రూరు లో గంజాయి ప్యాకిట్లు డమ్మీ పిస్తోల్ ఆకారంలోని లైటర్ ను స్వాధీనం చేసుకున్న అబ్కారీ  పోలీసులు

తొర్రూరు లో గంజాయి ప్యాకిట్లు డమ్మీ పిస్తోల్ ఆకారంలోని లైటర్ ను స్వాధీనం చేసుకున్న అబ్కారీ  పోలీసులుIMG-20240521-WA0066

గంజాయి స్మగ్లర్లు కొత్త కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు.ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం గంజాయి పై నిషేధం విధించిన విషయం తెలిసిందే.అయినా కూడా గంజాయి స్మగ్లర్లు ఏమాత్రం తగ్గకుండా తమ పని తాము ఇతర రాష్ట్రాల నుంచి గంజాయి సరఫరా చేసే ప్రక్రియను ఏ మాత్రం మానుకోవడం లేదు.ఇందులో భాగంగా...మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలం కస్నా తండాలో నమ్మదగిన సమాచారం మేరకు ఆబ్కారీ పోలీసులు, కస్నా తండాకు చెందిన బానోత్ సోమన్న స్థలంలో గంజాయి ప్యాకేట్స్, డమ్మీ పిస్తోల్ ఆకారంలో ఉన్న లైటర్ దొరికినట్లు సమాచారం. అదేవిధంగా పట్టుకున్న గంజాయి 30 ప్యాకెట్స్ దొరికినట్లు సమాచారం వాటి విలువ సుమారుగా రూ.30 నుంచి రూ. 40 వెయ్యిల మధ్య ఉండవచ్చని స్థానికులు భావిస్తున్నారు. పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని ఆబ్కారీ పోలీసులు తెలిపారు.

Views: 149
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

ఉప సర్పంచుల చెక్ పవర్ తొలగిస్తే  ఉద్యమమే ఉప సర్పంచుల చెక్ పవర్ తొలగిస్తే  ఉద్యమమే
జనగాం  జిల్లా కొడకండ్ల మండల కేంద్రంలో వివిధ గ్రామాలకు సంబంధించిన ‘ఉప సర్పంచుల ఫోరం’ తీవ్ర ఆగ్రహం వినతిపత్రం అందజేత: గ్రామ పంచాయతీల్లో ఉప సర్పంచులకు ఉన్న...
ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలి
పాత లింగాయిపల్లి లో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు
మైనింగ్ మాయాజాలం..
ఘనంగా హనుమాన్ జయంతి ఉత్సవం
“గోల్డ్ తగ్గించండి”.. మోదీ విజ్ఞప్తి వెనుక దేశాన్ని కుదిపే ఎకనామిక్ టెన్షన్!
కాంగ్రెస్ నాయకులు పావని-వెంకన్న ఇంటికి ఎమ్మెల్యే రామచంద్రనాయక్