తొర్రూరు లో గంజాయి ప్యాకిట్లు డమ్మీ పిస్తోల్ ఆకారంలోని లైటర్ ను స్వాధీనం చేసుకున్న అబ్కారీ  పోలీసులు

తొర్రూరు లో గంజాయి ప్యాకిట్లు డమ్మీ పిస్తోల్ ఆకారంలోని లైటర్ ను స్వాధీనం చేసుకున్న అబ్కారీ  పోలీసులు

తొర్రూరు లో గంజాయి ప్యాకిట్లు డమ్మీ పిస్తోల్ ఆకారంలోని లైటర్ ను స్వాధీనం చేసుకున్న అబ్కారీ  పోలీసులుIMG-20240521-WA0066

గంజాయి స్మగ్లర్లు కొత్త కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు.ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం గంజాయి పై నిషేధం విధించిన విషయం తెలిసిందే.అయినా కూడా గంజాయి స్మగ్లర్లు ఏమాత్రం తగ్గకుండా తమ పని తాము ఇతర రాష్ట్రాల నుంచి గంజాయి సరఫరా చేసే ప్రక్రియను ఏ మాత్రం మానుకోవడం లేదు.ఇందులో భాగంగా...మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలం కస్నా తండాలో నమ్మదగిన సమాచారం మేరకు ఆబ్కారీ పోలీసులు, కస్నా తండాకు చెందిన బానోత్ సోమన్న స్థలంలో గంజాయి ప్యాకేట్స్, డమ్మీ పిస్తోల్ ఆకారంలో ఉన్న లైటర్ దొరికినట్లు సమాచారం. అదేవిధంగా పట్టుకున్న గంజాయి 30 ప్యాకెట్స్ దొరికినట్లు సమాచారం వాటి విలువ సుమారుగా రూ.30 నుంచి రూ. 40 వెయ్యిల మధ్య ఉండవచ్చని స్థానికులు భావిస్తున్నారు. పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని ఆబ్కారీ పోలీసులు తెలిపారు.

Views: 97
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

తొర్రూరు లో ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి మృతి తొర్రూరు లో ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి మృతి
  ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి మృతి చెందిన సంఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం కేంద్రంలో కంఠాయపాలెం రోడ్డులోని వ్యవసాయ బావిలో ప్రమాదవశాత్తు జారిపడి మృతిచెందిన
కొత్తగూడెంలో తల్లి హత్య కొడుకుఆత్మహత్య
జెఇ వ్యాక్సిన్ తో మెదడు వాపు వ్యాధికి చెక్..
పేదలను అభివృద్ధి చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం
ప్రస్తుత డిజిటల్ యుగంలో నెలకొన్న వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి
ఘనంగా పుట్టినరోజు వేడుకలు
మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ జితేష్ వి పాటిల్