తొర్రూరు లో గంజాయి ప్యాకిట్లు డమ్మీ పిస్తోల్ ఆకారంలోని లైటర్ ను స్వాధీనం చేసుకున్న అబ్కారీ  పోలీసులు

తొర్రూరు లో గంజాయి ప్యాకిట్లు డమ్మీ పిస్తోల్ ఆకారంలోని లైటర్ ను స్వాధీనం చేసుకున్న అబ్కారీ  పోలీసులు

తొర్రూరు లో గంజాయి ప్యాకిట్లు డమ్మీ పిస్తోల్ ఆకారంలోని లైటర్ ను స్వాధీనం చేసుకున్న అబ్కారీ  పోలీసులుIMG-20240521-WA0066

గంజాయి స్మగ్లర్లు కొత్త కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు.ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం గంజాయి పై నిషేధం విధించిన విషయం తెలిసిందే.అయినా కూడా గంజాయి స్మగ్లర్లు ఏమాత్రం తగ్గకుండా తమ పని తాము ఇతర రాష్ట్రాల నుంచి గంజాయి సరఫరా చేసే ప్రక్రియను ఏ మాత్రం మానుకోవడం లేదు.ఇందులో భాగంగా...మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలం కస్నా తండాలో నమ్మదగిన సమాచారం మేరకు ఆబ్కారీ పోలీసులు, కస్నా తండాకు చెందిన బానోత్ సోమన్న స్థలంలో గంజాయి ప్యాకేట్స్, డమ్మీ పిస్తోల్ ఆకారంలో ఉన్న లైటర్ దొరికినట్లు సమాచారం. అదేవిధంగా పట్టుకున్న గంజాయి 30 ప్యాకెట్స్ దొరికినట్లు సమాచారం వాటి విలువ సుమారుగా రూ.30 నుంచి రూ. 40 వెయ్యిల మధ్య ఉండవచ్చని స్థానికులు భావిస్తున్నారు. పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని ఆబ్కారీ పోలీసులు తెలిపారు.

Views: 147
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
భద్రాద్రి కొత్తగూడెం(న్యూస్ ఇండియా బ్యూరో)ఎడతెరిపి లేకుండా విస్తారంగా కురుస్తున్న వర్షాల వలన జిల్లాలోని నదులు,వాగులు,వంకలు,చెరువులు పొంగి ఉదృతంగా ప్రవహిస్తూ రోడ్లపైకి నీరు చేరే అవకాశం ఉన్నది.కావున కాలి...
వైయస్సార్సీపి కర్నూలు జిల్లా యువజన విభాగం సెక్రటరీగా ఆర్. శివరామి రెడ్డి ఎన్నిక...
నమ్మించి ఓట్లు దండుకున్న చంద్రబాబుకు బుద్ధి చెప్పాలి జగన్ సార్..!
పెద్దకడుబూరు మండలం : డ్రైనేజీలు, వీధిలైట్లు మరియు త్రాగునిటీ సమస్యలు పరిష్కరించండి... సిపిఐ
రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ఉద్దేశం..
జిల్లాలో నెల రోజులపాటు 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు
జీవితాలను ఛిద్రం చేసిన 'సిగాచి ఫార్మా'