విద్యతో పాటు సాంస్కృతిక సంప్రదాయాలు నేర్పించాలి: కార్పొరేటర్ కళ్లెం నవ జీవన్ రెడ్డి..

On
విద్యతో పాటు సాంస్కృతిక సంప్రదాయాలు నేర్పించాలి: కార్పొరేటర్ కళ్లెం నవ జీవన్ రెడ్డి..

విద్యతో పాటు సాంస్కృతిక సంప్రదాయాలు నేర్పించాలి: కార్పొరేటర్ కళ్లెం నవ జీవన్ రెడ్డి..

ఎల్బీనగర్, జూన్ 13 (న్యూస్ ఇండియా ప్రతినిధి): హయత్ నగర్ డివిజన్లోని సూర్య నగర్ లో నూతనంగా ఏర్పాటుచేసిన #Pi_the_school_Excellence ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా  స్థానిక డివిజన్ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి హాజరై ప్రారంభించారు.  ఈ సందర్భంగా వారు స్కూల్ మేనేజ్మెంట్  శ్రీనివాస్ కి శుభాకాంక్షలు తెలుపుతూ, విద్యార్థులకు చిన్నతనం నుంచే  మంచి విద్యాబుద్ధులతో పట్టు మన తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను  కూడా నేర్పించాలని వారు తెలిపారు. అదేవిధంగా పేద  మధ్య తరగతి పిల్లలను దృష్టిలో ఉంచుకొని ఫీజు పరిమితే ఉండాలని ప్రోప్రేటర్ శ్రీనివాస్ కి వారు తెలిపారు.  ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి పార్లమెంటు జాయింట్ కన్వీనర్ బండారి భాస్కర్, బీజేపీ సీనియర్ నాయకులు ఎర్రవెల్లి సత్యనారాయణ, సూర్య నగర్ కాలనీ ఈస్ట్ అధ్యక్షులు యాదగిరి, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Views: 18
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

పెద్దకడుబూరు మండలం : వైసీపీ పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తాం..!  పెద్దకడుబూరు మండలం : వైసీపీ పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తాం..! 
వైసీపీ జిల్లా ఉపాధ్యక్షులు వై. ప్రదీప్ రెడ్డిని కలిసిన పెద్దకడుబూరు వైసీపీ నాయకులు.
పాల్వంచలోని విద్యా సంస్థల అధినేత కేఎల్ఆర్ చిరస్మరణీయుడు
పద్మ శ్రీ అవార్డు గ్రహీత మంద కృష్ణ మాదిగ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ఉప్పల్ ఎమ్మెల్యే
#Draft: Add కూటమితోనే అభివృద్ధి సాధ్యం: ఆలూరు టీడీపీ ఇన్ఛార్జిYour Title
ఎల్బీనగర్ సైబర్ వారియర్ కు రాచకొండ కమిషనర్ ప్రశంస..
కూటమి పాలనలో రెడ్ బుక్ రాజ్యాంగం - జగనన్న 2.0 ఏంటో మేము చూపిస్తాం... ఎమ్మెల్యే వై. బాలనాగి రెడ్డి.
పెద్దకడుబూరు : మహనీయుని స్మరణలో ఘనంగా వైఎస్ఆర్ 76వ జయంతి వేడుకలు..!