మహేందర్ జ్ఞాపకార్థంగా సిమెంట్ కుర్చీలు

మండల కేంద్రంలో పలు చోట్ల

On
మహేందర్ జ్ఞాపకార్థంగా సిమెంట్ కుర్చీలు

సంఘీభావం తెలిపిన కాంగ్రెస్ నాయకులు.

మహేందర్ జ్ఞాపకార్థంగా సిమెంట్ కుర్చీలు20240615_104219.

*మండల కేంద్రంలో పలుచోట్ల. 

(న్యూస్ ఇండియా రిపోర్టర్ ఎల్లంకి వెంకటేష్ గూడూరు మహబూబాబాద్)

గత నెల క్రితం బైక్ ప్రమాదంలో మృతి చెందిన గోపగాని మహేందర్ గౌడ్ జ్ఞాపకార్థంగా ఆయన కుటుంబ సభ్యులు భార్య కొడుకు కోడలు మనుమల్లు మనవరాలు కలిసి సిమెంటు కుర్చీలను స్థానిక ప్రజల కోసం ఏర్పాటు చేశారు. మండల కేంద్రంలో పలుచోట్ల ఈ సిమెంట్ కుర్చీలను వేయించారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా ఎదిగిన గొప్పగాని మహేందర్ గౌడ్ తన చేసిన సేవలు గుర్తు చేసుకుని పలు రాజకీయ నాయకులు సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో కంకటి.ముక్తేశ్వర్, ఎండి జావిద్, నల్లమాస కరుణాకర్,బోళ్లికొండ.శ్రీనివాస్, సంపంగి.రామచంద్రు, బత్తుల. వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

Read More పాలకుర్తి ఎంపీడీవో కార్యాలయం లో పాలకుర్తి గ్రామ మంచినీటి సహాయక ధ్రువీకరణ సర్టిఫికెట్ల అందజేత*

Views: 614

About The Author

Post Comment

Comment List

Latest News

కల్లోజిని పరామర్శించిన ఎంపీ వద్దిరాజు కల్లోజిని పరామర్శించిన ఎంపీ వద్దిరాజు
కొత్తగూడెం(న్యూస్ఇండియానరేష్) అక్టోబర్ 21:టియుడబ్ల్యూజే టి జె ఫ్ జిల్లా అధ్యక్షులు,ఆంధ్ర జ్యోతి సీనియర్ రిపోర్టర్ కల్లోజి శ్రీనివాస్ మాతృ మూర్తి కొద్దిరోజులు క్రితం చనిపోయారు. విషయం తెలుసుకున్న...
PRTU TS సంఘంలోకి ఆహ్వానించి సభ్యత్వనమోదు కార్యక్రమం
పోలీస్ అమరవీరులకు నివాళులు అర్పించి శ్రద్ధాంజలి ఘటించిన, జిల్లా కలెక్టర్, జిల్లా యస్ పి
భద్రాద్రి కొత్తగూడెంలో ఘనంగా పోలీస్ అమరవీరుల సంస్కరణ దినం
. పేదల ఇళ్ల జోలికి వెళ్ళకు. నా ఇల్లు కూలగొట్టుకో..
దుమ్ము, ధూళి నుంచి కాపాడండి..
పాలకుర్తి ఎంపీడీవో కార్యాలయం లో పాలకుర్తి గ్రామ మంచినీటి సహాయక ధ్రువీకరణ సర్టిఫికెట్ల అందజేత*