రైతుల దగ్గర నిల్వ ఉన్న అదనపు పొగాకును కొనుగోలు చేయాలి: బడుగు వెంకటేశ్వర్లు

By Khasim
On
రైతుల దగ్గర నిల్వ ఉన్న అదనపు పొగాకును కొనుగోలు చేయాలి: బడుగు వెంకటేశ్వర్లు

న్యూస్ ఇండియా హనుమంతునిపాడు:

రైతులు దగ్గర పరిమితికి మించి పండించినటువంటి అదనపు పొగాకును ప్రభుత్వం ఎలాంటి అదనపు సుంకం వసూలు చేయకుండా కొనుగోలు చేయాలని సిపిఎం హనుమంతునిపాడు మండల పార్టీ నాయకులు బడుగు వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు కనిగిరి పొగాకు కొనుగోలు కేంద్రం పరిధిలో అనేక మంది రైతులు పొగాకు పంటలు సాగు చేశారని కాలం కలిసి రావడం సకాలంలో వర్షాలు పడటం వలన దిగుబడి అదనంగా వచ్చిందన్నారు పరిమితికి మించిన దిగుబడి రావటంతో పరిమితికి లోబడి మాత్రమే పొగాకు కొనుగోలు చేశారని మిగిలిన పొగాకు రైతులు దగ్గర మిగిలిపోయి ఉందన్నారు మిగిలి ఉన్నటువంటి అదనపు పొగాకును కూడా కొనుగోలు చేయాలని వేలం కేంద్రాల ద్వారా విక్రయాలు జరపాలని ప్రభుత్వాన్ని కోరారు అలా కాకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే దళారులు ప్రవేశించి రైతులను మోసం చేసి తక్కువ ధరలకు కొనుగోలు చేసి బ్లాక్ మార్కెట్కు ఎక్కువ ధరలు విక్రయించి సొమ్ము చేసుకుంటున్న విషయాన్ని గుర్తించాలని విజ్ఞప్తి చేశారు అనేక సంవత్సరాల పాటు పొగాకు వేసి సరైన దిగుబడి రాక సరైన రంగు రాక ప్రకృతి వైపరీత్యాలకు లోనై నష్టాలు పాలైనటువంటి పరిస్థితులు ఉన్నాయని అలాంటి పరిస్థి నుంచి గత రెండు సంవత్సరాలు కాలంలో పొగాకు రైతులు బయటపడుతున్నారని తెలిపారు మార్కెట్లో ధరలతో పోలిస్తే పొగాకు విక్రయాలు రైతుకు సరసమైనటువంటి ధర ఈ ఒక సంవత్సరం మాత్రమే అది కొద్ది రోజులు మాత్రమే వచ్చిందన్నారు ప్రభుత్వం స్పందించి మిగిలి ఉన్నటువంటి పొగాకును కూడా సరైనటువంటి మార్కెట్ సౌకర్యం కల్పించి కొనుగోలు చేయడం ద్వారా రైతులను ఆదుకున్నదవుతుందని విజ్ఞప్తి చేశారు ఉన్నత అధికారులు జ్యోక్యం చేసుకొని కనిగిరి పొగాకు బోర్డు పరిధిలో ఉన్న రైతులందరికీ ఈ వెసులుబాటు కల్పించాలని ఓ ప్రకటనలో తెలిపారు.IMG-20240621-WA1544

Views: 20
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

పెద్దకడుబూరు మండలం : వైసీపీ పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తాం..!  పెద్దకడుబూరు మండలం : వైసీపీ పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తాం..! 
వైసీపీ జిల్లా ఉపాధ్యక్షులు వై. ప్రదీప్ రెడ్డిని కలిసిన పెద్దకడుబూరు వైసీపీ నాయకులు.
పాల్వంచలోని విద్యా సంస్థల అధినేత కేఎల్ఆర్ చిరస్మరణీయుడు
పద్మ శ్రీ అవార్డు గ్రహీత మంద కృష్ణ మాదిగ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ఉప్పల్ ఎమ్మెల్యే
#Draft: Add కూటమితోనే అభివృద్ధి సాధ్యం: ఆలూరు టీడీపీ ఇన్ఛార్జిYour Title
ఎల్బీనగర్ సైబర్ వారియర్ కు రాచకొండ కమిషనర్ ప్రశంస..
కూటమి పాలనలో రెడ్ బుక్ రాజ్యాంగం - జగనన్న 2.0 ఏంటో మేము చూపిస్తాం... ఎమ్మెల్యే వై. బాలనాగి రెడ్డి.
పెద్దకడుబూరు : మహనీయుని స్మరణలో ఘనంగా వైఎస్ఆర్ 76వ జయంతి వేడుకలు..!