తొర్రూరు పట్టణ కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన

తొర్రూరు పట్టణ కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన

మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి...

సందర్భంగా వారు మాట్లాడుతూ తొర్రూరు పట్టణ కేంద్రంలో 27 కోట్ల 42 లక్షల రూపాయల వ్యాయామంతో మంచినీటి సరఫరా కై శంకుస్థాపన చేయడం జరిగిందని అన్నారు తాగునీటి సమస్యలు తీర్చేందుకే 27 కోట్ల రూపాయల నిధులు కేటాయించామని అన్నారు, పట్టణ కేంద్రంలో సిసి రోడ్లు అండర్ డ్రైనేజీ తో పాటు పలు అభివృద్ధి పనులకు మొత్తంగా 62 కోట్ల రూపాయలు అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని వాటిని త్వరలోనే పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని అన్నారు, మొన్న సీఎం రేవంత్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి పాలకుర్తి నియోజకవర్గం వెనుకబడిన ప్రాంతంగా ఉందని అభివృద్ధి కార్యక్రమాల కోసం ప్రత్యేకించి నియోజకవర్గానికి నిధులు కేటాయించాలని కోరడం జరిగిందని దీనికి సీఎం రేవంత్ రెడ్డి గారు సానుకూలంగా స్పందించారని అన్నారు త్వరలోనే పాలకుర్తి నియోజకవర్గం లో అభివృద్ధి పనులు రాష్ట్ర ప్రభుత్వం నుండి నిధులు తీసుకువచ్చి ప్రారంభిస్తామని అన్నారు

Views: 91
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

కల్లోజిని పరామర్శించిన ఎంపీ వద్దిరాజు కల్లోజిని పరామర్శించిన ఎంపీ వద్దిరాజు
కొత్తగూడెం(న్యూస్ఇండియానరేష్) అక్టోబర్ 21:టియుడబ్ల్యూజే టి జె ఫ్ జిల్లా అధ్యక్షులు,ఆంధ్ర జ్యోతి సీనియర్ రిపోర్టర్ కల్లోజి శ్రీనివాస్ మాతృ మూర్తి కొద్దిరోజులు క్రితం చనిపోయారు. విషయం తెలుసుకున్న...
PRTU TS సంఘంలోకి ఆహ్వానించి సభ్యత్వనమోదు కార్యక్రమం
పోలీస్ అమరవీరులకు నివాళులు అర్పించి శ్రద్ధాంజలి ఘటించిన, జిల్లా కలెక్టర్, జిల్లా యస్ పి
భద్రాద్రి కొత్తగూడెంలో ఘనంగా పోలీస్ అమరవీరుల సంస్కరణ దినం
. పేదల ఇళ్ల జోలికి వెళ్ళకు. నా ఇల్లు కూలగొట్టుకో..
దుమ్ము, ధూళి నుంచి కాపాడండి..
పాలకుర్తి ఎంపీడీవో కార్యాలయం లో పాలకుర్తి గ్రామ మంచినీటి సహాయక ధ్రువీకరణ సర్టిఫికెట్ల అందజేత*