అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా పాలకుర్తి శ్రీ పోచమ్మ తల్లి ,అమ్మవార్ల బోనాల పండుగ

అమ్మవారి ఆలయ ప్రాంగణంలో బహిష్యవాణి

On
అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా పాలకుర్తి శ్రీ పోచమ్మ తల్లి ,అమ్మవార్ల బోనాల పండుగ

భవిష్యవాణి (రంగం )వినిపించిన జోగిని భవాని

పోచమ్మ కాలనీలోని శ్రీ పోచమ్మ అమ్మవారికి ఎస్సీ కాలనీలోని శ్రీ పోచమ్మ అమ్మవారికి సమర్పించి మొక్కులు చెల్లించుకున్న భక్తజన సందోహం

 

Read More అశోకుడి రాజధాని స్వర్ణగిరి రహస్యం.. తవ్వితే అంతా బంగారమేనా? 2300 ఏళ్ల చరిత్రలో దాగిన నిజాలు!

 

శరణం శరణం పోచమ్మ తల్లి నామస్మరణతో ఆలయ ప్రాంగణమంతా మారుమ్రోగింది

Read More 5 వేల జీతం నుంచి ₹45 లక్షల ప్యాకేజీ.. బెంగళూరు టెక్కీ సక్సెస్ స్టోరీలో అసలు ట్విస్ట్ ఇదే!

 

పాలకుర్తి మండల కేంద్రంలోని అతి మహిమగల మహిమాన్వితమైన శక్తి గల కోరిన కోర్కెలు తీర్చే భక్తుల పాలిటి కొంగు బంగారంలా ఆదిపరాశక్తి గ్రామ దేవత అయినటువంటి శ్రీ పోచమ్మ తల్లి అమ్మవారి బోనాల పండుగ అంగరంగ వైభవంగా కన్నుల పండుగ విద్యుత్ కాంతులతో, చలువ పందిళ్లతో, తీరక్క పువ్వుల అలంకరణతో బోనాల పండగ పోతురాజుల నృత్యాలతో, శివసత్తుల పూనకాలతో, బైండ్ల రాజుల విన్యాసాలతో, తెల్లవారుజాము నుండి భక్తులు ఆడపడుచులు బోనంకుండలో అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకొని అమ్మా మా పిల్లాపాపల్ని పాడిపంటలని గ్రామాన్ని చల్లంగా చూడు అని వేడుకొని వచ్చే సంవత్సరం ఇంకా అంగరంగ వైభవంగా పండగ నిర్వహించుకుంటామని వేడుకున్నారు.

Read More వడ్డే నవీన్ మొదటి భార్య ఎవరు? విడాకుల తర్వాత కెరీర్ ఎందుకు క్షీణించింది? నిజాలు, ప్రచారాల పూర్తి విశ్లేషణ

*భవిష్యవాణి (రంగం )వినిపించిన జోగిని భవాని

భవిష్యవాణిలో జోగిని భవాని మాట్లాడుతూ ఈసారి పండగ అంగరంగ వైభవంగా నిర్వహించారని గ్రామాన్ని పిల్లాపాపల్ని ప్రజలను పాడిపంటలను ప్రతి ఒక్కరిని కంటికి రెప్పలా కాపాడుకుంటానని దీవించి ఈసారి వర్షాలు కూడా సకాలంలో కురుస్తాయని ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో భోగభాగ్యాలతో సుఖసంపదలతో అష్టైశ్వర్యాలతో సుఖంగా ఉంటారని చల్లని దీవెన ఇచ్చారు.గ్రామ దేవత శ్రీ పోచమ్మ తల్లి అమ్మవారి బోనాల పండగ సందర్భంగా వచ్చే భక్తులకు ఇబ్బందులు కలవకుండా తాగునీటి సౌకర్యం చలువ పందిళ్లు తీరక్క పువ్వుల అలంకరణతో గ్రామ పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్వర చారి శ్రమించ గా ,అలాగే విద్యుత్ శాఖ వారు నిరంతర విద్యుత్ అందించగా, ఇలాంటి అమాచార్య సంఘటనలు జరగకుండా పాలకుర్తి ఎస్ఐ సాయి ప్రసన్నకుమార్ ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తును అడుగడుగునా ఏర్పాటు చేశారు.ఈ బోనాల పండగ సందర్భంగా మండల కేంద్రంలోని అన్ని పార్టీల వారు,కుల పెద్ద మనుషులు,యువతీ యువకులు సహాయ సహకారాలు అందింIMG_20240815_065149చారు.

Views: 31
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

డీఎఫ్ఓగా బాధ్యతలు స్వీకరించిన సిద్ధార్థ విక్రమ్ సింగ్  డీఎఫ్ఓగా బాధ్యతలు స్వీకరించిన సిద్ధార్థ విక్రమ్ సింగ్ 
భద్రాద్రి కొత్తగూడెం,(న్యూస్ ఇండియా ప్రతినిధి) జూలై 4: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అటవీ శాఖ (డీఎఫ్ఓ) అధికారిగా సిద్ధార్థ విక్రమ్ సింగ్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. జిల్లా...
ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించి వారి భవిష్యత్తుకు బంగారు బాట వేయండి
తొర్రూరులో టీయూడబ్ల్యూజే (ఐజేయు) సభ్యత్వ నమోదు కార్యక్రమానికి విశేష స్పందన
సింగరేణిని రాజకీయ వేదికగా మార్చొద్దు
వడ్డే నవీన్ మొదటి భార్య ఎవరు? విడాకుల తర్వాత కెరీర్ ఎందుకు క్షీణించింది? నిజాలు, ప్రచారాల పూర్తి విశ్లేషణ
భారతదేశంలోని 5 అత్యంత మిస్టరీ ప్రదేశాలు.. శాస్త్రవేత్తలకూ పూర్తి సమాధానం దొరకని రహస్యాలు!
అశోకుడి రాజధాని స్వర్ణగిరి రహస్యం.. తవ్వితే అంతా బంగారమేనా? 2300 ఏళ్ల చరిత్రలో దాగిన నిజాలు!