అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా పాలకుర్తి శ్రీ పోచమ్మ తల్లి ,అమ్మవార్ల బోనాల పండుగ

అమ్మవారి ఆలయ ప్రాంగణంలో బహిష్యవాణి

On
అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా పాలకుర్తి శ్రీ పోచమ్మ తల్లి ,అమ్మవార్ల బోనాల పండుగ

భవిష్యవాణి (రంగం )వినిపించిన జోగిని భవాని

పోచమ్మ కాలనీలోని శ్రీ పోచమ్మ అమ్మవారికి ఎస్సీ కాలనీలోని శ్రీ పోచమ్మ అమ్మవారికి సమర్పించి మొక్కులు చెల్లించుకున్న భక్తజన సందోహం

 

Read More అరుణాచలం వెళ్లేవారికి భారీ శుభవార్త.. ఇకపై రెగ్యులర్ రైళ్లు!Big Good News for Arunachalam Devotees! Regular Train Services Announced

 

శరణం శరణం పోచమ్మ తల్లి నామస్మరణతో ఆలయ ప్రాంగణమంతా మారుమ్రోగింది

Read More నో కాస్ట్ EMIలో భారీ మోసం ఉందా? అసలు నిజం తెలుసుకుంటే షాక్ అవుతారు!Is No Cost EMI Really Free? Hidden Charges and Truth Explained

 

పాలకుర్తి మండల కేంద్రంలోని అతి మహిమగల మహిమాన్వితమైన శక్తి గల కోరిన కోర్కెలు తీర్చే భక్తుల పాలిటి కొంగు బంగారంలా ఆదిపరాశక్తి గ్రామ దేవత అయినటువంటి శ్రీ పోచమ్మ తల్లి అమ్మవారి బోనాల పండుగ అంగరంగ వైభవంగా కన్నుల పండుగ విద్యుత్ కాంతులతో, చలువ పందిళ్లతో, తీరక్క పువ్వుల అలంకరణతో బోనాల పండగ పోతురాజుల నృత్యాలతో, శివసత్తుల పూనకాలతో, బైండ్ల రాజుల విన్యాసాలతో, తెల్లవారుజాము నుండి భక్తులు ఆడపడుచులు బోనంకుండలో అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకొని అమ్మా మా పిల్లాపాపల్ని పాడిపంటలని గ్రామాన్ని చల్లంగా చూడు అని వేడుకొని వచ్చే సంవత్సరం ఇంకా అంగరంగ వైభవంగా పండగ నిర్వహించుకుంటామని వేడుకున్నారు.

Read More రూ.400 కే హైదరాబాద్ TO గోవా టూర్.. ఫుల్ డిటైల్స్ మీ కోసం..!

*భవిష్యవాణి (రంగం )వినిపించిన జోగిని భవాని

భవిష్యవాణిలో జోగిని భవాని మాట్లాడుతూ ఈసారి పండగ అంగరంగ వైభవంగా నిర్వహించారని గ్రామాన్ని పిల్లాపాపల్ని ప్రజలను పాడిపంటలను ప్రతి ఒక్కరిని కంటికి రెప్పలా కాపాడుకుంటానని దీవించి ఈసారి వర్షాలు కూడా సకాలంలో కురుస్తాయని ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో భోగభాగ్యాలతో సుఖసంపదలతో అష్టైశ్వర్యాలతో సుఖంగా ఉంటారని చల్లని దీవెన ఇచ్చారు.గ్రామ దేవత శ్రీ పోచమ్మ తల్లి అమ్మవారి బోనాల పండగ సందర్భంగా వచ్చే భక్తులకు ఇబ్బందులు కలవకుండా తాగునీటి సౌకర్యం చలువ పందిళ్లు తీరక్క పువ్వుల అలంకరణతో గ్రామ పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్వర చారి శ్రమించ గా ,అలాగే విద్యుత్ శాఖ వారు నిరంతర విద్యుత్ అందించగా, ఇలాంటి అమాచార్య సంఘటనలు జరగకుండా పాలకుర్తి ఎస్ఐ సాయి ప్రసన్నకుమార్ ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తును అడుగడుగునా ఏర్పాటు చేశారు.ఈ బోనాల పండగ సందర్భంగా మండల కేంద్రంలోని అన్ని పార్టీల వారు,కుల పెద్ద మనుషులు,యువతీ యువకులు సహాయ సహకారాలు అందింIMG_20240815_065149చారు.

Views: 31
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

ప్రియుడి కోసం కాబోయే మొగుడ్ని బలిచ్చిన అందాల రాక్షసి.. లోహగడ్ కోటపై పక్కా మర్డర్ స్కెచ్! ప్రియుడి కోసం కాబోయే మొగుడ్ని బలిచ్చిన అందాల రాక్షసి.. లోహగడ్ కోటపై పక్కా మర్డర్ స్కెచ్!
పుణే యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ మృతి మొదట ప్రమాదంలా కనిపించింది. కానీ దర్యాప్తులో బయటపడిన వివరాలు దేశాన్ని షాక్‌కు గురిచేశాయి. కాబోయే భార్య, ఆమె ప్రియుడు...
రూ.400 కే హైదరాబాద్ TO గోవా టూర్.. ఫుల్ డిటైల్స్ మీ కోసం..!
గాడ్స్ ఓన్ కంట్రీ కేరళలో ఏం చూడాలో తెలుసా?
ఒకే టిక్కెట్‌తో 5 జ్యోతిర్లింగాలు, ద్వారకాధీశ్ దర్శనం.. భక్తులకు IRCTC బంపర్ ఆఫర్!
భూకంపాలకు చెక్కుచెదరని పిరమిడ్ల సీక్రెట్‌ ఏంటో తెలుసా?
అమరావతిలో ల్యాండ్ పూలింగ్ ప్లాట్ల రేట్లు ఎలా ఉన్నాయి?
లక్కీ డ్రా పేరిట ‘ఫాం ల్యాండ్’ మోసాల రహస్యం తెలుసా?