పాలకుర్తి ప్రజలకు ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి విజ్ఞప్తి

పాలకుర్తి ప్రజలకు ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి విజ్ఞప్తి

 

పాలకుర్తి నియోజకవర్గం వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలకు ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి విజ్పఞప్తి తో కూడిన పలు సూచనలు చేశారు. ఉప్పొంగుతున్న వాగులు, చెరువుల వద్దకు ఎవరు వెళ్ళవద్దని అలాగే తడిసిన విద్యుత్ స్తంభాలు తాకరాదని, శిథిలావస్థ భవనాల కింద ఉండవద్దని సూచించారు. ప్రజలకు ఏమైనా అత్యవసరమైతే పోలీసులు, అధికారుల సహాయం తీసుకోవాలని జాగ్రత్తగా ఉండాలి అని కోరారు.IMG-20240831-WA0022

Views: 1
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
భద్రాద్రి కొత్తగూడెం(న్యూస్ ఇండియా బ్యూరో)ఎడతెరిపి లేకుండా విస్తారంగా కురుస్తున్న వర్షాల వలన జిల్లాలోని నదులు,వాగులు,వంకలు,చెరువులు పొంగి ఉదృతంగా ప్రవహిస్తూ రోడ్లపైకి నీరు చేరే అవకాశం ఉన్నది.కావున కాలి...
వైయస్సార్సీపి కర్నూలు జిల్లా యువజన విభాగం సెక్రటరీగా ఆర్. శివరామి రెడ్డి ఎన్నిక...
నమ్మించి ఓట్లు దండుకున్న చంద్రబాబుకు బుద్ధి చెప్పాలి జగన్ సార్..!
పెద్దకడుబూరు మండలం : డ్రైనేజీలు, వీధిలైట్లు మరియు త్రాగునిటీ సమస్యలు పరిష్కరించండి... సిపిఐ
రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ఉద్దేశం..
జిల్లాలో నెల రోజులపాటు 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు
జీవితాలను ఛిద్రం చేసిన 'సిగాచి ఫార్మా'