విద్యార్థుల భవిష్యత్తు ప్రధాన లక్ష్యం..

ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి..

On
విద్యార్థుల భవిష్యత్తు ప్రధాన లక్ష్యం..

ఎల్బీనగర్/ అబ్దుల్లాపూర్మెట్, సెప్టెంబర్ 10 (న్యూస్ ఇండియా ప్రతినిధి): విద్యార్థుల భవిష్యత్తు ప్రధాన లక్ష్యం అని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి

IMG-20240910-WA0845
ప్రభుత్వ పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి..

అన్నారు. మంగళవారం తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని తొర్రూరు లోని ప్రభుత్వ మండల పరిషత్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. పాఠశాలలో మౌలిక వసతులు విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను విద్యార్థిని, విద్యార్థులను, ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. ఉపాధ్యాయుల కొరత, తరగతి గదుల నిర్మాణం విషయమై డిఇ తో ఫోన్లో మాట్లాడడం జరిగింది. పాఠశాల పరిశుభ్రత టాయిలెట్స్ విషయంపై స్థానిక మున్సిపల్ కమిషనర్ అమరేందర్ రెడ్డి కి వెంటనే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అనంతరం స్థానిక ఎల్లమ్మ గుడి ప్రాణ ప్రాంగణంలోని వినాయక మండపంలో ప్రత్యేక పూజలో పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించే విద్యార్థులకు స్వయంగా ఎమ్మెల్యే వడ్డించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ నక్కా శివలింగం, తొర్రూర్ గ్రామ యువకులు, ఉపాధ్యాయులు, స్థానిక నాయకులు, గ్రామస్తులు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Views: 8

About The Author

Post Comment

Comment List

Latest News

అక్రమ గంజాయి రవాణా పై సంగారెడ్డి జిల్లా పోలీసుల ఉక్కు పాదం. అక్రమ గంజాయి రవాణా పై సంగారెడ్డి జిల్లా పోలీసుల ఉక్కు పాదం.
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, మే 09, న్యూస్ ఇండియా : నమ్మదగిన సమాచారం మేరకు తేది: 08.05.2025 నాడు ఉదయం అందాజ 11:00 గంటల సమయంలో...
మిల్లుల వద్ద ధాన్యం దిగుమతిలో జాప్యానికి తావులేకుండా చర్యలు.
భూ భారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన భూ సమస్యలను త్వరిత గతిన పరిష్కరించాలి. -జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు
సంగారెడ్డి పోతిరెడ్డి పల్లి లో ‘రూ.10 లక్షల గంజాయి పట్టివేత’.
ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు.
ఉగ్రవాదం పై కఠిన చర్యలు తీసుకోవాలి.
‘రక్త సిందూరం’ ప్రతీకార చర్యలు భేష్.