ఎన్ ఓ పి ఆర్ యూ ఎఫ్  దక్షిణ భారత ఇంఛార్జ్ "మాచన"..

On
ఎన్ ఓ పి ఆర్ యూ ఎఫ్  దక్షిణ భారత ఇంఛార్జ్

ఎన్ ఓ పి ఆర్ యూ ఎఫ్ 
దక్షిణ భారత ఇంఛార్జ్ "మాచన"..

IMG-20240908-WA0509
ఎన్ ఓ పి ఆర్ యూ ఎఫ్  దక్షిణ భారత ఇంఛార్జ్ "మాచన"..

ఎల్బీనగర్, సెప్టెంబర్ 16 (న్యూస్ ఇండియా ప్రతినిధి): నేషనల్ ఓల్డ్ పెన్షన్ రెస్టోరెశన్ యునైటెడ్ ఫ్రంట్ (ఎన్ ఓ పి ఆర్ యూ ఎఫ్)తెలంగాణ అధ్యక్షులు  మాచన రఘునం
దన్ కు  దక్షిణ భారత దేశ భాధ్యత లు అప్పగించారు. ఈ మేరకు ఎన్ ఓ పి ఆర్ యూ ఎఫ్ జాతీయ అధ్యక్షులు బి.పి. రావత్ సోమవారం డిల్లిలో జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. న్యూ పెన్షన్ స్కీమ్,యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ల పేరిట ఉద్యోగుల ను పాలకులు టెన్షన్ కు గురి చేయడమే తప్ప మరొకటి కాదని ఈ సందర్భంగా రఘునందన్ అభిప్రాయ పడ్డారు. ఎమ్మెల్యే, ఎంపీ లకు పెన్షన్ ఉన్నప్పుడు ఉద్యోగుల కు పింఛను ఉండకుండా చేయడం, ఎంత మేరకు సబబు అని మాచన రఘునందన్ ప్రశ్నించారు. మాకు పింఛను కావాలి మహా ప్రభో అని భిక్ష అడుక్కునే లా పాలకులు ఉద్యోగులను దీక్ష లకు పురికొల్పుతున్నారనీ "మాచన" ఆవేదన వ్యక్తం చేశారు.

Views: 10

About The Author

Post Comment

Comment List

Latest News

నమిశ్రీ అక్రమాలను అడ్డుకోవాలి.. నమిశ్రీ అక్రమాలను అడ్డుకోవాలి..
ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలోని మన్సూరాబాద్ డివిజన్ ఆటోనగర్, సర్వే నంబర్–38లో అనుమతులు లేకుండా అక్రమంగా మట్టి త్రవ్వకాలు చేపడుతున్న నమిశ్రీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ ప్రాజెక్ట్స్ సంస్థపై తక్షణ...
సూర్యతండ గ్రామ సర్పంచిగా కాంగ్రెస్ అభ్యర్థి భుక్యా సక్రి మంగీలాల్
సాతానిగూడెం గ్రామ సర్పంచిగా కాంగ్రెస్ అభ్యర్థి భూక్యా రెడ్యానాయక్
వెంకటాపురం గ్రామాన్ని ఆదర్శ  గ్రామంగా తీర్చిదిద్దుతాం*
ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ ను పరామర్శించిన మంత్రి తుమ్మల
సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులనే గెలిపించండి 
ఉప్పలచాలక గ్రామ సర్పంచిగా గెలుపొందిన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శారద చందు