కొత్తగూడెం కలెక్టరేట్ లో ఏసీబీ దాడులు

1.14 లక్షలతో పట్టుబడ్డ హార్టికల్చర్ సూర్యనారాయణ

On

జిల్లాలో దూకుడు పెంచిన ఏసీబీ

(కొత్తగూడెం న్యూస్ ఇండియా నరేష్) సెప్టెంబర్ 18:కొత్తగూడెం కలెక్టరేట్ లో పక్కా సమాచారంతో బుధవారం ఏసీబీ దాడి చేసి దూకుడుని పెంచిది. రూ 1.14లక్షలు లంచం తీసుకుంటున్న జిల్లా హార్టికల్చర్ , సెర్ కల్చర్ అధికారి సూర్యనారాయణను రెడ్ హ్యాండెడ్ గాIMG-20240918-WA1406 పట్టుకున్నారు.డ్రిప్ ఇరిగేషన్ కు సంబంధించిన సబ్సిడీ పొందెందుకు సర్టిఫై చేసేందుకు లంచం తీసుకుంటు ఉండగా ఏసీబీ దాడి చేసి సూర్యనారాయణను అదుపులోకి తీసుకొని ఏసీబీ డీఎస్పీ వై .రమేష్ దర్యాప్తు చేస్తున్నారు.

Views: 217
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

'నాలా' ను కబ్జా చేసి మింగిన 'కొండచిలువ' డాక్టర్ నేహా చౌదరి 'నాలా' ను కబ్జా చేసి మింగిన 'కొండచిలువ' డాక్టర్ నేహా చౌదరి
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, జులై  06, న్యూస్ ఇండియా : సంగారెడ్డి పట్టణం, జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదురుగ, మురళీకృష్ణ ఆలయం వెళ్లే దారిలో ఆర్చ్...
ఘనంగా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు.
ముఖ్య అతిధి గా ‘టీజీఐఐసీ చైర్ పర్సన్’
కలెక్టర్ గారు 'ఒక' కన్నేయండి
ఓజోన్ హాస్పటల్లో దారుణం.. 
మద్యం తాగి వాహనం నడిపిన వ్యక్తికి 10000 జరిమాన
దొంగతనంపై ఆరోపణతో మనస్థాపానికి గురైన యువకుడు ఆత్మహత్య