పొంగులేటి పై ఈడీ దాడులను ఖండిస్తున్నాం

బిజెపి కనుసందనలోనె దాడులు

On

కొత్తగూడెం క్యాంప్ కార్యాలయంలో విలేకరుల సమావేశం

IMG20240928123817కొత్తగూడెం (న్యూస్ ఇండియా) సెప్టెంబర్ 28: రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ,ఆయన  కుటుంబంపై ఈడి దాడులను పూర్తిగా ఖండిస్తూ కొత్తగూడెం పొంగులేటి క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు శనివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజలకు సేవ చేస్తూన కాంగ్రెస్ ప్రభుత్వ 9 నెలల పాలనను జీర్ణించుకోలేక కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కుట్ర పూరితంగా ఈడి దాడులు చేపిస్తుందని అన్నారు. నాలుగు రాష్ట్రాల్లో జరుగన్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ దాడులు జరుగుతున్నాయని అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం 2014 నుంచి 14 సంవత్సరాలుగా ఈడిని కక్ష పూరితంగా ఉసిగొల్పుతుంది అన్నారు. 25 సంవత్సరాలుగా ప్రముఖ కాంట్రాక్టర్ గా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారన్నారు. ఈ దాడులను ప్రజాస్వామ్య వాదులందరూ ముక్త కంఠంతో ఖండించాలి అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర రావు, కాంగ్రెస్ నాయకులు తుమూ చౌదరి, నాగేంద్ర త్రివేది, మేరెడ్డి జనార్దన్ రెడ్డి,మండే వీర హనుమంతరావు, తోట దేవి ప్రసన్న, పీతాంబరం,చీకటి కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.

Views: 205
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

సేవా కార్యక్రమంలో అభినవ్ హై స్కూల్ హెల్పింగ్ హాండ్స్ కార్యక్రమం ద్వారా బియ్యం,పప్పు సేకరణ  సేవా కార్యక్రమంలో అభినవ్ హై స్కూల్ హెల్పింగ్ హాండ్స్ కార్యక్రమం ద్వారా బియ్యం,పప్పు సేకరణ
ఖమ్మం నవంబర్ 12 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్) చదువులోనే కాదు సేవా కార్యక్రమంలో అభినవ్ హై స్కూల్ ముందడుగు వేస్తోంది. పిల్లలకు చదువుతోపాటు సేవ చేసే...
ఆరుట్ల బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయానికి 19 కిలోమీటర్ల భక్తులు పాదయాత్ర..
నిమోనియాను నివారిద్దాం..
తెలంగాణలో తెలుగుదేశంపార్టీ పూర్వ వైభవానికి వనమా వాసు కృషీ
ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం రాకేష్ దత్త పాదయాత్ర...
ఒంగోలు వైసిపి పార్లమెంటరీ ఇన్చార్జి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా 300 మంది పేదలకు దుప్పట్లు పంపిణీ
ఘనంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి జన్మదిన వేడుక