ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్ జితేష్ వి.పాటిల్
జిల్లాకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ
On
భద్రాద్రి కొత్తగూడెం (న్యూస్ ఇండియా) అక్టోబర్ 10: రానున్న ఐదు రోజుల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున వాతావరణ శాఖ జిల్లాకు ఎల్లో అలర్ట్ జారీ చేసిందని, ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పొలం పనులకు వెళ్ళు వారు, బయటకు వెళ్ళు వారు జాగ్రత్తగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు.
Views: 95
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
30 Jul 2025 20:20:26
న్యూస్ ఇండియా హనుమంతునిపాడు
తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని కనిగిరి నియోజకవర్గ ఇంచార్జ్ దద్దాల...
Comment List