ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్ జితేష్ వి.పాటిల్
జిల్లాకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ
On
భద్రాద్రి కొత్తగూడెం (న్యూస్ ఇండియా) అక్టోబర్ 10: రానున్న
ఐదు రోజుల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున వాతావరణ శాఖ జిల్లాకు ఎల్లో అలర్ట్ జారీ చేసిందని, ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పొలం పనులకు వెళ్ళు వారు, బయటకు వెళ్ళు వారు జాగ్రత్తగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు.
Views: 95
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
12 Nov 2025 18:25:39
ఖమ్మం నవంబర్ 12 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్)
చదువులోనే కాదు సేవా కార్యక్రమంలో అభినవ్ హై స్కూల్ ముందడుగు వేస్తోంది. పిల్లలకు చదువుతోపాటు సేవ చేసే...

Comment List