మహారాష్ట్ర ఎన్నికలకపథ్యంలో అక్కడ ప్రజా అభిప్రాయం తెలుసుకుంటున్న

ఏ రకంగా ఉంది ఏ పార్టీకి అనుకూలంగా ఉంది

By Venkat
On
మహారాష్ట్ర ఎన్నికలకపథ్యంలో అక్కడ ప్రజా అభిప్రాయం తెలుసుకుంటున్న

రాజకీయ విశ్లేషకులు ఆడారి నాగరాజు

మహారాష్ట్రలో నవంబర్ లో ఎన్నికలు జరగనున్నాయి ఈ నేపథ్యంలో రాజకీయ విశ్లేషకులు ఆడారి నాగరాజు మహారాష్ట్రలో పర్యటిస్తూ ప్రజాభిప్రాయం ఏ రకంగా ఉంది ఏ పార్టీకి అనుకూలంగా ఉంది అనే విషయాన్ని అక్కడ ప్రజలతో అడిగి తెలుసుకుంటున్నారు.

మహారాష్ట్ర ఎన్నికలను దేశం మొత్తం ఎంతో ఆసక్తిగా చూస్తుందని B.J. Pకూడా మహారాష్ట్ర ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా కీలకంగా తీసుకుందని ఆడారి అభిప్రాయపడ్డారు మొత్తం మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి 2019 శివసేన బిజెపి కలిసి ఎన్నికలకు వెళ్లి విజయం సాధించారు కానీ శివసేన పార్టీ UDDHAV THACKRAY షిండే మధ్య విభేదాలు రావడంతో

విడిపోయి షిండే బిజెపి తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేశారు

అయితే ఈసారి మరాటి పార్టీ శివసేన కాంగ్రెస్ శరత్ పవర్ ఒకవైపు ఉండడం బిజెపి ఈ అంశాన్ని ప్రతిష్టాత్మక తీసుకుందని

త్వరలో ప్రతి అంశాన్ని వివరిస్తానని ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది ఎందుకు వస్తుంది అనే విషయాన్ని తెలియజేస్తానని రాజకీయ విశ్లేషకులు ఆడారి నాగరాజు స్పష్టం చేశారు.IMG-20241027-WA0489

Views: 39
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

హెల్మెట్ పెట్టుకొని వాహనం నడుపుతానని ప్రతిజ్ఞ చేస్తున్న హెల్మెట్ పెట్టుకొని వాహనం నడుపుతానని ప్రతిజ్ఞ చేస్తున్న
డోర్నకల్ ఏప్రిల్ 14 న్యూస్: డోర్నకల్ మండలం వెన్నారం గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్135 జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.గ్రామ సర్పంచ్ జక్కుల కౌసల్య అంబేద్కర్ విగ్రహానికి...
ఇంటర్ ఫలితాలలో వెలాసిటీ కళాశాల విజయకేతనం
ఖమ్మంలో వెలాసిటీ కళాశాలలో ఎదురులేని ఫలితాలు
మహిళ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా కళాశాల వార్షికోత్సవ వేడుకలు
ఆపదలో ఆపన్నహస్తం....!!
యువ నాయకత్వానికి ప్రతీక బంటి అన్న..
ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి ఉత్సవాలు..