మహారాష్ట్ర ఎన్నికలకపథ్యంలో అక్కడ ప్రజా అభిప్రాయం తెలుసుకుంటున్న

ఏ రకంగా ఉంది ఏ పార్టీకి అనుకూలంగా ఉంది

By Venkat
On
మహారాష్ట్ర ఎన్నికలకపథ్యంలో అక్కడ ప్రజా అభిప్రాయం తెలుసుకుంటున్న

రాజకీయ విశ్లేషకులు ఆడారి నాగరాజు

మహారాష్ట్రలో నవంబర్ లో ఎన్నికలు జరగనున్నాయి ఈ నేపథ్యంలో రాజకీయ విశ్లేషకులు ఆడారి నాగరాజు మహారాష్ట్రలో పర్యటిస్తూ ప్రజాభిప్రాయం ఏ రకంగా ఉంది ఏ పార్టీకి అనుకూలంగా ఉంది అనే విషయాన్ని అక్కడ ప్రజలతో అడిగి తెలుసుకుంటున్నారు.

మహారాష్ట్ర ఎన్నికలను దేశం మొత్తం ఎంతో ఆసక్తిగా చూస్తుందని B.J. Pకూడా మహారాష్ట్ర ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా కీలకంగా తీసుకుందని ఆడారి అభిప్రాయపడ్డారు మొత్తం మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి 2019 శివసేన బిజెపి కలిసి ఎన్నికలకు వెళ్లి విజయం సాధించారు కానీ శివసేన పార్టీ UDDHAV THACKRAY షిండే మధ్య విభేదాలు రావడంతో

విడిపోయి షిండే బిజెపి తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేశారు

అయితే ఈసారి మరాటి పార్టీ శివసేన కాంగ్రెస్ శరత్ పవర్ ఒకవైపు ఉండడం బిజెపి ఈ అంశాన్ని ప్రతిష్టాత్మక తీసుకుందని

Read More మెడికల్ కాలేజీ ల ప్రైవేటీకరణ వ్యతిరేకంగా వైసిపి ప్రజా ఉద్యమం

త్వరలో ప్రతి అంశాన్ని వివరిస్తానని ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది ఎందుకు వస్తుంది అనే విషయాన్ని తెలియజేస్తానని రాజకీయ విశ్లేషకులు ఆడారి నాగరాజు స్పష్టం చేశారు.IMG-20241027-WA0489

Read More ఘనంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి జన్మదిన వేడుక

Views: 31
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం రాకేష్ దత్త పాదయాత్ర... ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం రాకేష్ దత్త పాదయాత్ర...
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు రాకేష్ దత్త ఫీజు రీయింబర్స్ మెంట్ విడుదల కై "ఖమ్మం నుంచి హైదరాబాద్ "వరకు దాదాపు  రెండు వందల యాభై...
ఒంగోలు వైసిపి పార్లమెంటరీ ఇన్చార్జి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా 300 మంది పేదలకు దుప్పట్లు పంపిణీ
ఘనంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి జన్మదిన వేడుక
మెడికల్ కాలేజీ ల ప్రైవేటీకరణ వ్యతిరేకంగా వైసిపి ప్రజా ఉద్యమం
కళాశాలల నిర్వహణ ప్రభుత్వమే చేయాలి
ఘనంగా ప్రపంచ ట్రాక్టర్ యజమానుల దినోత్సవం...
గ్రానైట్ లారీలతో వరుస ప్రమాదాలు