పాలకుర్తిలో ముగ్గురు అధికారులకు కలెక్టర్ మెమో జారీ

ఇంటింటి కుటుంబ సర్వే విధుల్లో నిర్లక్ష్యం

By Venkat
On
పాలకుర్తిలో ముగ్గురు అధికారులకు కలెక్టర్ మెమో జారీ

జనగాం జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా

పాలకుర్తి మండలంలో ఇంటింటి కుటుంబ సర్వే విధుల్లో నిర్లక్ష్యం వహించారనే కారణంతో ముగ్గురు అధికారులకు జనగాం జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ మెమొలు జారీ చేయడం చర్చంశనీమైంది. ఈనెల 6న (బుధవారం) రోజున జిల్లా కలెక్టర్ పాలకుర్తిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు, ఇంటింటి కుటుంబ సర్వే పై పరిశీలనకు వచ్చారు. పాలకుర్తిలో ముగ్గురు పై కలెక్టర్ తీవ్రస్థాయిలో మండిపడ్డట్టు తెలుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కారణంతో పాలకుర్తి ఎంపీడీవో ఆవుల రాములు, మండల విద్యాశాఖ అధికారి పోతుగంటి నర్సయ్య, పాలకుర్తి పంచాయతీ కార్యదర్శి కె వెంకటేశ్వరచారి కి మెమో జారీ చేశారు. కలెక్టర్ జారీ చేసిన మెమోకు గురువారం రోజున వారు సంజాయిషీ ఇచ్చారు. జిల్లా కలెక్టర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో తెలియాల్సి ఉంది. విధుల్లో నిర్లక్ష్యం వహించిన వారిపై జిల్లా కలెక్టర్ కఠినంగా వ్యవహరిస్తుండడంతో ఉద్యోగుల గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి.IMG-20241101-WA0218

Views: 63
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

పెద్దకడుబూరు మండలం : వైసీపీ పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తాం..!  పెద్దకడుబూరు మండలం : వైసీపీ పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తాం..! 
వైసీపీ జిల్లా ఉపాధ్యక్షులు వై. ప్రదీప్ రెడ్డిని కలిసిన పెద్దకడుబూరు వైసీపీ నాయకులు.
పాల్వంచలోని విద్యా సంస్థల అధినేత కేఎల్ఆర్ చిరస్మరణీయుడు
పద్మ శ్రీ అవార్డు గ్రహీత మంద కృష్ణ మాదిగ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ఉప్పల్ ఎమ్మెల్యే
#Draft: Add కూటమితోనే అభివృద్ధి సాధ్యం: ఆలూరు టీడీపీ ఇన్ఛార్జిYour Title
ఎల్బీనగర్ సైబర్ వారియర్ కు రాచకొండ కమిషనర్ ప్రశంస..
కూటమి పాలనలో రెడ్ బుక్ రాజ్యాంగం - జగనన్న 2.0 ఏంటో మేము చూపిస్తాం... ఎమ్మెల్యే వై. బాలనాగి రెడ్డి.
పెద్దకడుబూరు : మహనీయుని స్మరణలో ఘనంగా వైఎస్ఆర్ 76వ జయంతి వేడుకలు..!