సోలార్ ప్లాంట్ సందర్శన

On

న్యూస్ ఇండియా తెలుగు అక్టోబర్ 30( మందమర్రి చిలుక సంజీవ్):మందమరి ఏరియాలోని 28 ఎం డబ్ల్యూ అండ్15 ఎం డబ్ల్యూ సోలార్ ప్లాంట్ ను శనివారం సోలార్ ఎనర్జీ జిఎం (ఈ అండ్ ఎం) జి. ఎస్ జానకిరామ్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మందమరి ఏరియాలోని సోలార్ పవర్ ప్లాంట్ల పనితీరు చాలా చక్కగా ఉందని సింగరేణిలో ఏర్పాటు చేసుకున్న సోలార్ పవర్ ప్లాంట్ లు అన్నిటికంటే మందమరి ఏరియాలోని సోలార్ పవర్ ప్లాంట్ల […]

న్యూస్ ఇండియా తెలుగు అక్టోబర్ 30( మందమర్రి చిలుక సంజీవ్):మందమరి ఏరియాలోని 28 ఎం డబ్ల్యూ అండ్15 ఎం డబ్ల్యూ సోలార్ ప్లాంట్ ను శనివారం సోలార్ ఎనర్జీ జిఎం (ఈ అండ్ ఎం) జి. ఎస్ జానకిరామ్ సందర్శించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మందమరి ఏరియాలోని సోలార్ పవర్ ప్లాంట్ల పనితీరు చాలా చక్కగా ఉందని సింగరేణిలో ఏర్పాటు చేసుకున్న సోలార్ పవర్ ప్లాంట్ లు అన్నిటికంటే మందమరి ఏరియాలోని సోలార్ పవర్ ప్లాంట్ల లో ఉత్పత్తి చాలా చక్కగా ఉందని 28 ఎం డబ్ల్యూ సోలార్ ప్లాంట్ లో ఉత్పత్తి అయ్యే సోలార్ పవర్ ను కంపెనీ అవసరాల కోసం ఉపయోగిస్తున్నా మని 15 ఎం డబ్ల్యూ సోలార్ పవర్ ను బయటికి విక్రయిస్తున్నా మని పేర్కొన్నారు.

ఇదే స్పూర్తిని కొనసాగిస్తూ సోలార్ ప్లాంట్ల పని తీరును మరింత మెరుగుపరుచు కోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో మందమరి ఏరియా ఇన్చార్జ్ జనరల్ మేనేజర్ కృష్ణారావు, ఏజీఎం ఈ అండ్ ఎం రామమూర్తి, డి జిఎం (ఏ డబ్ల్యూ ఎస్) ఆర్ వి ఎన్ రాజు , డీజీఎం శ్రీనివాస్, ఈఈ నరేష్,ఈఈ నిఖిల్ తదితరులు పాల్గొన్నారు.

Views: 1
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

మహిళా న్యాయవాదుల కోసం ఆరోగ్య అవగాహన  మహిళా న్యాయవాదుల కోసం ఆరోగ్య అవగాహన 
భద్రాద్రి కొత్తగూడెం(న్యూస్ఇండియా బ్యూరో) మార్చి 11  :అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని న్యాయవాది పరిషత్ తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యూనిట్ ఆధ్వర్యంలో బుధవారం మహిళా న్యాయవాదుల...
కేంద్ర ప్రభుత్వం ద్వారా పోస్టల్ డిపార్ట్మెంట్లో సువర్ణ అవకాశం
శంభాజీ మహారాజు 337 వర్ధంతి సందర్భంగా ఎగ్జామ్ ప్యాడ్లు మరియు పెన్నుల పంపిణీ
నో స్మోకింగ్ ప్లీజ్.. ‘మాచన’ ప్రార్థన..
తొర్రూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ స్థాయి సెమినార్‌: 'వికసిత్ భారత్ @ 2047' దిశగా అడుగులు
రెడ్ హ్యాండెడ్‌గా ఇద్దరు ఎస్ఐలు చిక్కారు..
సెకండ్ ఛాన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్యాడ్స్ పంపిణీ