రాజధాని బస్సును ప్రారంభించిన కూనంనేని

కొత్తగూడెం ఆర్టీసీ డిఎం దేవేందర్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రారంభోత్సవం

On
రాజధాని బస్సును ప్రారంభించిన కూనంనేని

కొత్తగూడెం(న్యూస్ ఇండియా నరేష్) నవంబర్ 16: కొత్తగూడెం ఆర్టీసీ బస్టాండ్ నుంచి రాజధాని బస్సును కొత్తగూడెం ఆర్టీసీ డిఎం దేవేందర్ గౌడ్ ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు శుక్రవారం ప్రారంభించారు. ఈ రాజధాని బస్సు ప్రతిరోజు ఉదయం 10:30కు కొత్తగూడెం నుంచి హైదరాబాద్ మియాపూర్ బయలుదేరుతుందని , త్వరలో మరి ఒక బస్సులు కూడా అందుబాటులోకి రానున్నట్లుగా డిఎం తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె షాబిర్ పాషా, సీపీఐ నాయకులు కంచర్ల జమలయ్య, చంద్రగిరి శ్రీను, వాసిరెడ్డి మురళి, భాస్కర్, దుర్గారాశి వెంకన్న, ఆర్టీసీ సిబ్బంది Snapchat-190780298తదితరులు పాల్గొన్నారు.

Views: 121
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

రఘునాథపాలెం మండలం గణేశ్వరం గ్రామ సర్పంచ్ బరిలో కాంగ్రెస్ అభ్యర్థి భూక్య నాగేశ్వరరావు రఘునాథపాలెం మండలం గణేశ్వరం గ్రామ సర్పంచ్ బరిలో కాంగ్రెస్ అభ్యర్థి భూక్య నాగేశ్వరరావు
ఖమ్మం, డిసెంబర్ 7 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్) రఘునాథపాలెం మండలం గణేశ్వరం గ్రామ సర్పంచ్ పదవికి ఈసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా భుక్య నాగేశ్వరరావు పోటీ...
చెరువు కొమ్ముతండా గ్రామ సర్పంచ్ బరిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భుక్య భాష
అతి చిన్న వయసులో సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన మాలోతు భార్గవి
ఉప సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గుగులోతు నాగేశ్వరరావు
తండ్రి బాటలో తనయుడు గుగులోతు మూర్తి
చదువుతో పాటు క్రీడల్లో కూడా ప్రతిభ చాటుతున్న ఆకుల చంద్ర దీప్షిక
సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన తేజవత్ బద్రి