రాజధాని బస్సును ప్రారంభించిన కూనంనేని

కొత్తగూడెం ఆర్టీసీ డిఎం దేవేందర్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రారంభోత్సవం

On
రాజధాని బస్సును ప్రారంభించిన కూనంనేని

కొత్తగూడెం(న్యూస్ ఇండియా నరేష్) నవంబర్ 16: కొత్తగూడెం ఆర్టీసీ బస్టాండ్ నుంచి రాజధాని బస్సును కొత్తగూడెం ఆర్టీసీ డిఎం దేవేందర్ గౌడ్ ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు శుక్రవారం ప్రారంభించారు. ఈ రాజధాని బస్సు ప్రతిరోజు ఉదయం 10:30కు కొత్తగూడెం నుంచి హైదరాబాద్ మియాపూర్ బయలుదేరుతుందని , త్వరలో మరి ఒక బస్సులు కూడా అందుబాటులోకి రానున్నట్లుగా డిఎం తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె షాబిర్ పాషా, సీపీఐ నాయకులు కంచర్ల జమలయ్య, చంద్రగిరి శ్రీను, వాసిరెడ్డి మురళి, భాస్కర్, దుర్గారాశి వెంకన్న, ఆర్టీసీ సిబ్బంది Snapchat-190780298తదితరులు పాల్గొన్నారు.

Views: 121
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

సేవా కార్యక్రమంలో అభినవ్ హై స్కూల్ హెల్పింగ్ హాండ్స్ కార్యక్రమం ద్వారా బియ్యం,పప్పు సేకరణ  సేవా కార్యక్రమంలో అభినవ్ హై స్కూల్ హెల్పింగ్ హాండ్స్ కార్యక్రమం ద్వారా బియ్యం,పప్పు సేకరణ
ఖమ్మం నవంబర్ 12 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్) చదువులోనే కాదు సేవా కార్యక్రమంలో అభినవ్ హై స్కూల్ ముందడుగు వేస్తోంది. పిల్లలకు చదువుతోపాటు సేవ చేసే...
ఆరుట్ల బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయానికి 19 కిలోమీటర్ల భక్తులు పాదయాత్ర..
నిమోనియాను నివారిద్దాం..
తెలంగాణలో తెలుగుదేశంపార్టీ పూర్వ వైభవానికి వనమా వాసు కృషీ
ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం రాకేష్ దత్త పాదయాత్ర...
ఒంగోలు వైసిపి పార్లమెంటరీ ఇన్చార్జి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా 300 మంది పేదలకు దుప్పట్లు పంపిణీ
ఘనంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి జన్మదిన వేడుక