రాజధాని బస్సును ప్రారంభించిన కూనంనేని

కొత్తగూడెం ఆర్టీసీ డిఎం దేవేందర్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రారంభోత్సవం

On
రాజధాని బస్సును ప్రారంభించిన కూనంనేని

కొత్తగూడెం(న్యూస్ ఇండియా నరేష్) నవంబర్ 16: కొత్తగూడెం ఆర్టీసీ బస్టాండ్ నుంచి రాజధాని బస్సును కొత్తగూడెం ఆర్టీసీ డిఎం దేవేందర్ గౌడ్ ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు శుక్రవారం ప్రారంభించారు. ఈ రాజధాని బస్సు ప్రతిరోజు ఉదయం 10:30కు కొత్తగూడెం నుంచి హైదరాబాద్ మియాపూర్ బయలుదేరుతుందని , త్వరలో మరి ఒక బస్సులు కూడా అందుబాటులోకి రానున్నట్లుగా డిఎం తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె షాబిర్ పాషా, సీపీఐ నాయకులు కంచర్ల జమలయ్య, చంద్రగిరి శ్రీను, వాసిరెడ్డి మురళి, భాస్కర్, దుర్గారాశి వెంకన్న, ఆర్టీసీ సిబ్బంది Snapchat-190780298తదితరులు పాల్గొన్నారు.

Views: 121
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

జగన్ ను కలిసిన కళికాయి నారాయణ జగన్ ను కలిసిన కళికాయి నారాయణ
న్యూస్ ఇండియా హనుమంతునిపాడు  తాడేపల్లి  క్యాంపు కార్యాలయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని కనిగిరి నియోజకవర్గ ఇంచార్జ్ దద్దాల...
నూతనంగా సభ్యత్వం
సీజ్ ద షాప్
తొర్రూరు పట్టణంలోని అభ్యాస్ స్కూల్లో పదవ తరగతి విద్యార్థి ఎలకల మందు తాగి మృతి
‘సమాచారం ఫుల్, చర్యలు నిల్’ ఎక్సైజ్ శాఖ నిర్వాకం!
ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి..
అన్నార్థుల ఆకలి తీరుస్తున్న రెడీ టు సర్వ్ ఫౌండేషన్..