తెలుగు సంస్కృతి సాహితీ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో డాక్టరేట్ అవార్డు అందుకున్న పసుపులేటి సుజాత

On
 తెలుగు సంస్కృతి సాహితీ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో డాక్టరేట్ అవార్డు అందుకున్న పసుపులేటి సుజాత

న్యూస్ ఇండియా తెలుగు,నవంబర్ 17( నల్గొండ జిల్లా ప్రతినిధి):తెలుగు సంస్కృతి సాహితీ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, ఒరిస్సా రాష్ట్రాల లోనీ వివిధ రంగాలలో ప్రావీణ్యం కలిగిన కళాకారులకు ఈరోజు చిక్కడపల్లిలోని త్యాగరాయ గాన సభలో డాక్టరేట్ అవార్డులను అర్హులకు tssst సంస్థ అందించారు. ఇందులో భాగంగా నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణానికి చెందిన గాయనిమని పసుపులేటి సుజాత కు తెలుగు సంస్కృతి సాహితీసేవ ట్రస్టు ఆధ్వర్యంలో "హానర్ ఇస్ కాస్ "డాక్టరేట్ అవార్డు ను ఈరోజు అందించారు. ఈ సందర్భంగా పసుపులేటి సుజాత మాట్లాడుతూ సంస్థ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తనతోపాటు వివిధ రంగాల్లో పురస్కారాలు అందుకుంటున్న ప్రతి ఒక్క కళాకారులకు అభినందనలు తెలియజేశారు .ఈ సత్కారం ,ఈ గౌరవం, కళాకారుల అభిమానం, ఎన్నటికీ మరువలేనని ఇంకా మరింత బాధ్యతతో కళా రంగంలో తన వంతు కృషి చేస్తానని ఆమె తెలిపారు .ఈ అవార్డును అందుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నానని నన్ను వెన్నంటి ప్రోత్సహిస్తున్న కళాభిమానులందరికీ, నా తోటి కళాకారులకు, గాయని గాయకులకు, సంగీత సాహితీ ప్రియులకు ,కృతజ్ఞతలు తెలిపారు.

IMG-20241117-WA0026

Views: 90

About The Author

Post Comment

Comment List

Latest News

ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు. ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు.
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, మే 08, న్యూస్ ఇండియా : ఆర్యవైశ్యుల కుల దైవం సంగారెడ్డి పట్టణ శివారులోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయంలో బుధవారం...
ఉగ్రవాదం పై కఠిన చర్యలు తీసుకోవాలి.
‘రక్త సిందూరం’ ప్రతీకార చర్యలు భేష్.
సమాచారం ఇవ్వని అసమర్థ అధికారులు.!
శబ్ద కాలుష్యం భరించలేక పోతున్నాం!
చలివేంద్రం ఏర్పాటు
హత్నూర, గుమ్మడిదల పోలీసు స్టేషన్ల ఆకస్మిక తనిఖీ.