మహారాష్ట్ర ఎన్నికల్లో బిజెపి గెలుస్తుందని

సీట్లతో సహా 15 రోజులు ముందే చెప్పిన

By Venkat
On
మహారాష్ట్ర ఎన్నికల్లో బిజెపి గెలుస్తుందని

రాజకీయ విశ్లేషకులు ఆడారి నాగరాజు

దేశం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో బిజెపి ప్రభంజనం సృష్టించింది అయితే పోలింగ్ కి 15 రోజులు ముందు మహారాష్ట్ర వెళ్ళిన రాజకీయ విశ్లేషకులు ఆడారి నాగరాజు అక్కడ ప్రజల అభిప్రాయం తెలుసుకున్నారు అదేవిధంగా అక్కడ ప్రజలతో మాట్లాడుతూ వీడియో యూట్యూబ్లో కూడా పెట్టారు అదేవిధంగా మహారాష్ట్రలో

బిజెపి పార్టీ కచ్చితంగా110 స్థానాలు పైగా వస్తాయని విశ్లేషించారు ఈరోజు వచ్చిన ఫలితాల్లో బిజెపికి 130 స్థానాలు ప్రస్తుతానికి ఆదిక్యంతో ఉంది శివసేన సిండేకు 55 స్థానాలు NCp అజిత్ వర్గానికి 44 స్థానాలు రావడం జరిగింది మొత్తం మహా యువతి కూటమి 225 స్థానాలు అధికంగా ఉంది గతంలో ఆడారి నాగరాజు కర్ణాటక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో విశ్లేషించినట్టే జరిగింది రాజకీయ విశ్లేషణ రాజకీయ అంశాల మీద విశ్లేషణ చేస్తూ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాలను కూడా గుర్తింపు పొందడం విశేషం తెలుగు వాళ్లకు గర్వకారణంIMG-20241123-WA0342.

Views: 21
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

తొర్రూర్ మున్సిపాలిటీ 8వ వార్డులో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి వినూత్న ఇంటింటి ప్రచారం తొర్రూర్ మున్సిపాలిటీ 8వ వార్డులో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి వినూత్న ఇంటింటి ప్రచారం
తొర్రూర్ మున్సిపాలిటీ 08వ వార్డులో పాలకుర్తి శాసన సభ్యురాలు శ్రీమతి యశస్విని రెడ్డి cr ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.. ఈ సందర్భంగా వినూత్నమైన ప్రచార శైలితో...
ఆడబిడ్డను ఆదరించి మున్సిపాలిటీకి పంపించాలని కోరుతూ, తొర్రూరు మున్సిపాలిటీ 9వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి పంజా కల్పన
ఔరవాణి గ్రామంలో బి ఆర్ ఎస్ గ్రామ అధ్యక్షుడిగా ముక్కాముల శ్రీనివాస్ ఎన్నిక
55వ డివిజన్‌లో జనసేన జోరైన ప్రచారం
తొర్రూర్ మున్సిపాలిటీ 06వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి.
#Draft: Add Your Titleతొర్రూర్ మున్సిపాలిటీ 06వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి.
ప్రజా సమస్యలే ప్రధాన ఎజెండాగా సత్యభామ ప్రచారం